మహిమాన్విత హనుమద్ క్షేత్రాలు
అనంతపురం జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురంలోని ఆలయాలు మహిమాన్విత హనుమద్ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఈ నెల 6 నుంచి...









