రూ.57.48 లక్షలతో ఒంటిమిట్ట రామాలయం నవీకరణ
వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవీకరణ పనుల నేపథ్యంలో సెప్టెంబరు 8న బాలాలయ ప్రతిష్ఠను నిర్వహిస్తామని టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ పేర్కొన్నారు. రామయ్య క్షేత్రంలో గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమాన గోపురం నవీకరణ, మరమ్మతులు...









