News

News

దుర్గమ్మకు రామయ్య సారె

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఈవో ఎల్‌.రమాదేవి సారె సమర్పించారు. భద్రాద్రి దే వస్థానం ఈవో, అధికారులు రామయ్య సారెతో వెళ్లగా, వారికి దుర్గగుడి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం...
ArticlesNews

మహాభారత యుద్ధానికి కారకులు ఎవరు?

కురుక్షేత్ర సంగ్రామానికి కారణం ఎవరు అనే ప్రశ్న ఎవర్ని అడిగినా సులభంగానే జవాబులు చెబుతారు దుర్యోధనుడు అని. ఎందుకంటే మొదటి నుంచి దుర్యోధనుడికి పాండవులమీద ద్వేషమే! పాండవులని అంతమొందించాలని దుర్యోధనుడు చేయని పని లేదు. విషం పెట్టించాడు. లక్క ఇంటిని తగలబెట్టిం...
ArticlesNews

వయనాడ్‌లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించిన భారత ఆర్మీ మేజర్ సీతా షెల్క్

నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్‌ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31 గంటల్లో తన బృందంతో కలిసి నిర్మించింది. ముండక్కయ్ దగ్గర కొండచరియలు విరిగిపడిన చోట...
News

ఎట్టకేలకు అక్బర్ సీత సింహాల పేర్ల మార్పిడి

మగ, ఆడ సింహాలకు అక్బర్, సీతగా నామకరణం చేసి బెంగాల్ ప్రభుత్వం ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన ఘటన దేశ వ్యాప్తంగా వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి సఫారీ పార్కుకు త్రిపురలోని సిఫాహీజలా జూ పార్కు నుంచి ఫిబ్రవరిలో రెండు...
News

తవ్వకాలలో బయటపడిన ప్రాచీన విగ్రహం

ఝార్ఖండ్లోని నగర్ పంచాయతీ పరిధిలో ఒక రెండువందల ఏళ్లనాటి ఆలయాన్ని పునరుద్ధరణ కోసం తవ్వుతున్న నేపథ్యంలో ఒక ప్రాచీన విగ్రహం బయటపడింది. ఆలయ పునాదులను తవ్వుతున్న సందర్భంలో బయటపడిన ఈ విగ్రహం నారాయణుడిదా లేక శివపార్వతులదా అనేది ఇంకా తేలలేదు. ఇటీవలే...
ArticlesNews

తీర్థం ప్రాముఖ్యత ఏమిటి?

ఆలయానికి వెళ్లినప్పుడు తీర్థం తీసుకోవడం పరిపాటి. నీరే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకొంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. దానివల్ల శక్తి, పుష్టి సైతం కలుగుతాయన్నది పెద్దల మాట. ‘భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌...
News

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను మట్టుబెట్టిన భారత ఆర్మీ

భారత భద్రతా బలగాల చేతిలో పాకిస్తాన్ కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్తాన్ ఎస్ఎస్‌జీ కమాండో, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు సన్నిహితుడిగా పేరున్న నోమన్ జియావుల్లాను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ...
News

ఖాండ్వాలోనూ కలియుగ దైవం

తిరుమల తిరుపతి ఏడుకొండలవాడు మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలో మరింత దివ్యంగా దర్శనమిస్తున్నాడు. 81 అడుగుల ఎత్తయిన శ్రీవేంకటేశుని ప్రతిమను అక్కడ రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. పర్యాటక రంగం విస్తరణ కోసం ఈ ఏర్పాటు చేశారు. దివ్యబాలాజీనగర్ లో ప్రతిష్ఠించిన...
News

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా శివాజీ మహారాజ్ హృదయాల్లో పదిలంగా వున్నారు : దత్తాత్రేయ హోసబళే

ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి హైందవీ స్వరాజ్‌ పట్ల, దేశం పట్ల అపారమైన ప్రేమతో వుండేవారని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. తన ఆదర్శమైన చర్యల ద్వారా, దేశభక్తిని అందరిలో పెంపొందించారని, మొఘలులను ఓడిరచడం ద్వారా హైందవీ స్వరాజ్యాన్ని...
News

శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రాముని ఉనికిని చాటే ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని డీఎంకే మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ వ్యాఖ్యానించారు. అరియలూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ.. రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు....
1 1,117 1,118 1,119 1,120 1,121 2,479
Page 1119 of 2479