News

News

ఆగస్టులో గరుడవాహనంపై రెండుమార్లు శ్రీ మలయప్ప స్వామి విహారం

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆగస్టులో రెండుమార్లు గరుడవాహనసేవ జరగనుంది. ఆగస్టు 9న గరుడ పంచమి, ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుంచి...
News

కేంద్రం కీలక నిర్ణయం : వక్ఫ్ బోర్డు విశేష అధికారాల కోతకు ముహూర్తం ఖరారు

వక్ఫ్ బోర్డు విశేష అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కోత వేయాలని నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటి పరిధిలో 9 లక్షలకుపైగా ఎకరాల భూమి ఉంది....
News

అంతరిక్షంలో అద్భుత నిధి: బంగారం,ప్లాటినం నిక్షేపాలు

అంతరిక్షంలో అద్భుత నిధిని నాసా కనిపెట్టింది. విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు తెలిపింది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్‌ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్‌, ప్లాటినం లోహాలు ఉన్నట్టు కనుగొన్నారు....
News

వయనాడ్‌లో మీ సేవలకు బిగ్‌ సెల్యూట్‌ : సైన్యానికి చిన్నారి లేఖ

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం తర్వాత వెంటనే సహాయక చర్యల్లోకి దిగిన భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, అటవీశాఖ బృందాలు మట్టి దిబ్బల్లో, కొండ చరియల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. వీరికి దేశంపై ఉన్న ప్రేమ, పనిలో నిబద్ధతను...
News

కావడి యాత్రికులపై ముస్లిముల విద్వేష దాడులు

ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. శివుడికి అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకువెడుతున్న కావడి యాత్రికుల మీద ముస్లిములు దాడిచేసారు. యాత్రికులపై ఉమ్మి ఊయడం, వారిపై మురికినీళ్ళు పారబోయడం, రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరిద్వార్ నుంచి కావిళ్ళతో గంగాజలం...
News

వృద్ధుల దర్శనంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం : టిటిడి

వృద్ధుల దర్శనంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వీటిని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. మూడు నెలల ముందే ప్రతినెలా 23న...
News

చారిత్రక స్థలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ఆంధ్రప్రదేశ్‌లోని వారసత్వ కేంద్రాలు, చారిత్రక స్థలాలైన అమరావతి, నాగార్జునకొండ లేపాక్షి, గండికోట, శాలిహుండం, శంకరంలను అభివృద్ధి చేయటానికి నిధులు మంజూరు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు అన్నారు. గురువారం డిల్లీలో కేంద్ర పరావస్తు...
News

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఈవో కీలక సూచనలు..

తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్‌ఈడీ టికెట్స్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు శుక్రవారం భక్తులకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డీ టోకెన్‌లు, ఎస్‌ఈడీ టికెట్లపై కేటాయించిన...
News

అంతరిక్ష యాత్రకు ప్రధాన వ్యోమగామిగా శుభాంశు శుక్లా ఎంపిక

భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఇద్దరు వ్యోమగాములను ఎన్‌ఎంఏ ఎంపిక చేసింది. ముందుగా శుభాంశు శుక్లాకు ఆ అవకాశం దక్కింది. ఏదైనా అనుకోని అనారోగ్య కారణాలతో ఇబ్బందులు తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్‌కు కూడా ఇస్రో ఎంపిక చేసింది....
ArticlesNews

పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్‌లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్‌కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం ఇవ్వాలన్న ఆ కుటుంబం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. భారతదేశపు ఉదార స్వభావాన్ని అవకాశంగా...
1 1,115 1,116 1,117 1,118 1,119 2,479
Page 1117 of 2479