News

News

శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు

ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌ పోలీసులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బాబు జండెల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్‌ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ)...
News

విగ్రహాల ధ్వంసం.. నిందితుడు అరెస్ట్‌

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. సన్‌హౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక శివాలయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల...
News

నవంబర్‌ 4 నుంచి పంచ శైవక్షేత్ర దర్శిని బస్సులు

పార్వతిపురం మన్యం జిల్లా నుంచి నవంబర్‌ 4 నుంచి పంచ శైవక్షేత్ర దర్శిని బస్సులను అందుబాటులో తీసుకురానున్నట్టు పార్వతీపురం డిపో మేనేజర్‌ కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు బస్సులకు సంబంధించి పోస్టర్లను స్థానిక ఆర్టీసీ డిపోలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె...
News

ఆలయాల పరిరక్షణ హిందువుల బాధ్యత

దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్క హిందువు బాధ్యతగా తీసుకోవాలని వీహెచ్‌పీ న్యూఢిల్లీ కేంద్రీయ సమరసత కార్యదర్శి దేవ్‌ భాయ్‌ రావత్‌ అన్నారు. కృష్ణాజిల్లా, అవనిగడ్డ లక్ష్మీనారాయణస్వామి(గాలిగోపురం) ప్రాంగణంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన...
News

చార్‌ధామ్‌ యాత్ర.. ముగింపు తేదీలివే

దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో చార్‌ధామ్ తలుపులు మూసివేయనున్నారు. సత్పాల్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్...
NewsProgramms

తరతరాలకు స్ఫూర్తి రాణి అహిల్యాబాయి : కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు మాత్రమే అన్నట్లు చిత్రీకరించారు. మూడువందల సంవత్సరాల క్రితమే అహిల్యాబాయి హోల్కర్ రాణిగా పరిపాలించిన...
News

హైదరాబాద్‌లో వీహెచ్‌పి ఆందోళనలు

దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొంతకాలంగా కొందరు దుండగులు ఆలయాలపై దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత వారం సికింద్రాబాద్ కుమ్మరిగూడ అమ్మవారి ఆలయం గేట్లు బద్దలు కొట్టి,...
News

ఆధ్యాత్మిక ప్రదేశంలో మద్యం దుకాణం వద్దు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని అచ్చంపేట రోడ్డులో గల కోటమ్మ సత్రం వద్ద నూతన మద్యం దుకాణం అనుమతులు రద్దు చేయాలని మహిళలు ఆందోళన చేపట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా దసరా ఉత్సవాల సమయంలో బతుకమ్మను, వినాయక చవితి పర్వదినానికి వినాయక మండపం...
ArticlesNews

సారస్వతమూర్తి డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి

(అక్టోబరు 20- జానమద్ది హనుమచ్ఛాస్త్రి జయంతి) తెలుగు సాహిత్య రంగంలో మరువలేని పేరు డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మరీ ముఖ్యంగా సాహిత్య లోకంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటు గ్రంథాలయాల అభివృద్ధి, ఇటు బ్రౌన్‌ గ్రంథాలయం ఏర్పాటుతో సాహిత్యాభివృద్ధికి ఎంతో...
News

ప్రార్థనా మందిరం నిర్వాహకుడిపై స్థానికుల ఫిర్యాదు

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని క్రైస్తవ మత బోధకుడిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏకే మల్లవరంలో...
1 1,042 1,043 1,044 1,045 1,046 2,479
Page 1044 of 2479