సంక్షోభం నేపథ్యంలో లెబనాన్ కి మానవతా సాయం చేసిన భారత్
ఇజ్రాయిల్ హెజ్ బొల్లా మధ్య భీకర దాడుల నేపథ్యంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ కి భారత్ మానవతా సాయం అందించింది. సంక్షోభ పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పంతో వారికి అవసరమైన ఔషధాలను పంపించాలని...









