News

News

సంక్షోభం నేపథ్యంలో లెబనాన్ కి మానవతా సాయం చేసిన భారత్

ఇజ్రాయిల్ హెజ్ బొల్లా మధ్య భీకర దాడుల నేపథ్యంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ కి భారత్ మానవతా సాయం అందించింది. సంక్షోభ పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పంతో వారికి అవసరమైన ఔషధాలను పంపించాలని...
News

శబరిమలైకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శబరిమలై యాత్రకు వెళ్లే అయ్యప్పభక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టెక్కలి డిపో మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడురకాల ప్యాకేజీలతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఐదురోజుల ప్యాకేజీలో విజయవాడ, ఎరుమేలి,...
ArticlesNews

స్వదేశి స్వావలంబనకు ప్రతీక.

స్వదేశీ పదం సంకుచిత శబ్దం కాదు. ఆత్మాభిమానానికి, స్వావలంబనకు ప్రతీక. ఆధునిక కాలంలో అన్ని దేశాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాలతో వ్యాపారాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కొనసాగడం సహజం. ఈ స్థితిలో 'స్వదేశీ' అంటూ మన...
News

మారని కెనడా వైఖరి, భారత రాయబారులపై నిఘా

కెనడాలోని ఆరుగురు రాయబారులను భారత్ ఉపసంహరించి వారమైనా గడవకముందే కెనడా మళ్ళీ విషం కక్కింది. చట్టాన్ని గౌరవిస్తూ కెనడాలో కొనసాగుతున్న డజనుమందికి పైగా భారతీయ రాయబారులపై తాము నిఘా పెట్టామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. ‘‘ఒట్టావాలో భారత...
News

ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార సమయంలో జాతీయ గీతానికి అవమానం…

ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో జాతీయ గీతానికి తీవ్ర అవమానం జరిగింది.ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే హిలాల్ అక్బర్ లోన్ జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జాతీయ గీతాలాపన సమయంలో...
ArticlesNews

మనపైకి కాలు దువ్విన వారిని కూడా ఆదుకున్న గుణం మనది : మోహన్ భాగవత్

కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ మొత్తాన్నీ స్వాధీనం చేసుకోగల సత్తా భారత్ కి ఉన్నప్పటికీ... భారత్ చాలా సంయమనం పాటించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ వ్యవహరించిన తీరు విషయంలో ఆయన...
ArticlesNews

ఆలయాల నిర్వహణ హిందూ సమాజానికే ఇవ్వాలంటూ జనవరిలో ‘హైందవ శంఖారావం’

తిరుమల లడ్డూ వివాదం, ఆలయాలపై దాడుల ఘటనలు, దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. దేవాలయాలను ప్రభుత్వీకరణ కాదు, హిందూ సమాజీకరణ చేయడం నేటి...
ArticlesNews

వక్ఫ్ చట్టం అన్యాయం, తక్షణం సవరించాలి: కేరళ కేథలిక్ కాంగ్రెస్

వక్ఫ్ చట్టంలోని నియమాలు అన్యాయంగా ఉన్నాయంటూ కేరళలోని కేథలిక్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ నియమ నిబంధనలను తక్షణం సంస్కరించాలని కోరింది. కేరళలో ఇటీవల కేథలిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నవారు వక్ఫ్ బోర్డ్ చర్యలపై తమ...
News

సనాతన ధర్మ పరిరక్షణకే జనసంచారంలోకి : మహిళా అఘోరి

గత కొన్ని రోజులుగా తెలంగాణలో సంచరిస్తు్న్న మహిళా అఘోరి(శివ విష్ణు బ్రహ్మ) తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు....
News

మండల పూజలకు ముందే భక్తులతో పోటెత్తిన శబరిమల

మండల, మకర విళక్కు పూజలు ప్రారంభం కాకముందు నుంచే శబరిమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 7 గంటలకుపైగా క్యూలైన్లలోనే భక్తులు పడిగాపులు పడ్డారు. గంటలకు గంటలు...
1 1,043 1,044 1,045 1,046 1,047 2,479
Page 1045 of 2479