దేవుడ్ని ప్రార్థించా..అయోధ్య కేసు అనుభవాలు పంచుకున్న సీజేఐ
దేవుడి దయ వల్లే అయోధ్య సమస్య పరిష్కారం అయ్యిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కష్టతరమైన కేసులను పరిష్కరించాల్సిన అవసరం తరుచూ వస్తూ వుంటుందని,ఆ కోవలోనిదే రామజన్మభూమి కేసు కూడా అని అన్నారు. తన స్వగ్రామమైన పూణెలోని...









