News

ArticlesNews

స్వదేశీ’ స్వయంసమృద్ధికి ప్రతీక తారకమంత్రం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

స్వదేశీ అనేది కేవలం ఆర్ధిక పరమైన విధానం మాత్రమే కాదని, మన స్వయంసమృద్ధికి, తద్వారా దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాలలో సాకారం చేసే అద్భుత తారకమంత్రమని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి...
News

ముస్లింల పిటిషన్లను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు

మథురలోని కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంపై హిందువుల తరఫు పిటిషన్ లన్నింటిని కలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసు కోవాలంటూ దాఖలైన వినతిని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింల తరఫున దాఖలైన ఈ పిటిషన్లను జస్టిస్ మాయాంక్ కుమార్ జైన్ తిరస్కరిం...
ArticlesNews

ఆలయ వైభవం

ఆలయం అంటే కేవలం ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన స్థలం మాత్రమే కాదు. లేదా స్వయంభువుగా దేవత అవతరించిన ప్రాంతం మాత్రమే కాదు. ఆలయం అనంతమైన శక్తికి కేంద్రం. ఆలయ నిర్మాణాన్ని విస్తారంగా తెలిపే శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో ఈ వివరాలన్నీ...
News

విద్యార్థులకు వీరగాథల పోటీలు

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు వీరగాధ 4.0 పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా వీరగాథ పోటీలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తోంది. ఈ పోటీలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు...
News

కర్తార్‌పుర్‌ కారిడార్‌.. భారత్‌, పాక్‌ కీలక నిర్ణయం

కర్తార్‌పుర్‌ కారిడార్‌ కు సంబంధించి భారత్‌, పాక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నడవాపై ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు అంగీకరించినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఈ...
News

ఆధునికత పేరుతో ఆచారాలు వదలొద్దు

ప్రస్తుత సమాజంలో ఆధునికత పేరుతో ఆచార, సంప్రదాయాలను వదిలిపెడుతున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచర కర్త డాక్టర్‌ గరికపాటి నరసింహారావు అన్నారు.తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలోని స్థానిక నవదుర్గ, శ్రీచక్ర సహిత కనకదుర్గమ్మ ఆలయంలో మహ కుంభాభిషేకం శత చండీ యాగం మహోత్సవాల్లో...
ArticlesNews

సుప్రీం సీజేఐపై ఎస్‌పి నేత వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత ఉపసంహరణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీద సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. సీజేఐ ఇటీవల అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం గురించి చేసిన వ్యాఖ్యల మీద రాంగోపాల్ యాదవ్...
News

కపిలేశ్వరాలయంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి -⁠ ⁠టీటీడీ ఈవో

తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రానున్న కార్తీక మాసంలో విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని...
ArticlesNews

ప్రకృతి రక్షణ – సామాజిక సమరసత

ఏ అవసరానికో ఒక్క చెట్టు కొట్టాలంటే పది చెట్లను నాటాలని, ఏ పండుగో, వ్రతమో, పూజనో చేసుకోవాలనుకున్నా అది వ్యక్తిగతమైనదైనా పదిమందిని పిలిచి భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చి వాయనాలు ఇవ్వమని చెప్పిన విషయం, పదిమంది చదువు కోసం పదుగురి...
ArticlesNews

క్రికెట్ క్లబ్‌లో మతమార్పిడులు

భారత క్రికెట్ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ తన తండ్రి చేసిన నేరానికి తను దెబ్బతింది. ప్రఖ్యాత ఖర్ జిమ్‌ఖానా క్లబ్‌లో ఆమెకు గౌరవ సభ్యత్వం ఉండేది. దాన్ని వాడుకుని జిమ్‌ఖానా ఆవరణలో మతమార్పిడులకు పాల్పడ్డాడు జెమీమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్. ప్రత్యేకించి,...
1 1,035 1,036 1,037 1,038 1,039 2,479
Page 1037 of 2479