బంగ్లాదేశ్లో హిందువుల భారీ ర్యాలీ.. జనసంద్రమైన రహదారులు
రాజకీయ అనిశ్చితి కొనసాగుతోన్న బంగ్లాదేశ్లో హిందువుల భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు. చటోగ్రామ్లో సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అలాగే మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం...








