News

News

ముస్లింల ‘‘చెత్త’’ పనులకు వలస వెళ్లిపోతున్న హిందువులు

ముస్లింల ఆగడాలు భరించలేక హిందూ కుటుంబం వలస వెళ్లిపోయింది. వలస వెళ్తున్నామని ఆ ఇంటికి పోస్టర్ ను కూడా అతికించింది. ఈ ఘటన యూపీలోని ఖుషీనగర్ లో జరిగింది. ముస్లిం కుటుంబం నిత్యం తమ ఇంటి ముందే చెత్త పారబోస్తుంటారని, ఇదేమి...
News

పశువుల అక్రమ రవాణాను సహించేది లేదు..

పార్వతీపురం మన్యం జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, అలా చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వైవీ రమణ హెచ్చరించారు. పెదమానాపురం పశువైద్యాధికారి దినేష్‌ ఆధ్వర్యంలో సంతలో పశువుల వ్యాపారులకు...
News

ఖలీస్థానీలు రెడ్ లైన్ దాటారు..

కెనడాలోని బ్రాంప్టన్ హిందూ మందిరంపై దాడుల నేపథ్యంలో ఖలిస్థానీ తీవ్రవాదులు రెడ్ లైన్‌ను దాటారని కెనడాలో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. హిందూ-కెనడియన్ భక్తులపై జరిగిన ఈ దాడితో కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం ఏ...
News

పూరి ఆలయంలో రహస్య సొరంగం లేదు

12వ శతాబ్దానికి చెందిన పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ (నిధి) లోపల రహస్య సొరంగం లేదని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో అలాంటి రహస్య సొరంగాలు లేదా గదులు లేవని...
News

భారతీయుల భద్రతపై ఆందోళన : కెనడాలో ఆలయ దాడి ఘటనపై కేంద్రం

కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీలు.. అక్కడి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ మాట్లాడారు. ‘‘ఉగ్రవాదులు, వేర్పాటువాదుల...
News

కెనడాలోని హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన విహెచ్‌పి

కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన దాడిని విశ్వహిందూ పరిషత్-విహెచ్‌పి ఖండించింది.ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం తెలియజేసినప్పటికీ కెనడా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఇలాంటి ఘటన జరిగిందని విహెచ్‌పి పేర్కొంది. విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు...
News

‘నమామి గంగే’ గంగా ఉత్సవ్

హరిద్వార్ లో ఈరోజు గంగ ఉత్సవ్ 8వ సంచిక జరగనుంది. హరిద్వార్ లోని చండీ ఘాట్ లో జాతీయ 'నమామి గంగే' గంగా పరిశుభ్ర మిషన్ ఆధ్వర్యంలో గంగా ఉత్సవ్ జరుగుతుంది. గంగా నది పరిరక్షణను పెంపొందించి ఆ నది సంస్కృతిక...
News

మంచు కురిసే వేళలో.. చార్‌ధామ్‌ ఆలయాల మూత

హిమాలయాల్లోని గఢ్‌వాల్‌ పర్వతశ్రేణుల్లో గల చార్‌ధామ్‌ ఆలయాలు శీతాకాలం కారణంగా వరుసగా మూతపడుతున్నాయి. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తున ఉన్న గంగోత్రి మందిర ద్వారాలను మూసివేసినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్‌ సెమ్వాల్‌ తెలిపారు. అన్నకూట్‌ ఉత్సవాల శుభ...
News

నేడు గోదావరి మాతకు మహా నీరాజనం

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వ ర్యంలో అఖండ గోదావరి నదికి అందించే కార్తీక హారతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టంలో నదిలో పం టు ఏర్పాటు చేశారు. ఆ పంటుపై తిరుమల...
News

శివాజీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వుంటారు : దత్తాత్రేయ హోసబళే

హిందూ స్వరాజ్యం, దేశభక్తి కోసం తనను తాను అంకితం చేసుకున్న మహా పురుషుడు ఛత్రపతి శివాజీ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఆ మహా పురుషుడు భారతదేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి వుంటాడన్నారు....
1 1,018 1,019 1,020 1,021 1,022 2,479
Page 1020 of 2479