Articles

ArticlesNews

నేల ఆరోగ్యం.. మానవాళికి కీలకం

( డిసెంబర్‌ 5 - ‌ప్రపంచ భూసార దినోత్సవం ) మనం నివసిస్తున్న ఈ భూగోళం ముఖ్యంగా రెండు పదార్థాలను కలిగి ఉండి, వాటి ద్వారా ఏర్పడింది. ఒకటి నీరు, రెండు భూమి (నేల). ఈ నేలమీద నివసిస్తూ, నేలనుండి ఉద్భవించిన,...
ArticlesGallery

ఆధ్యాత్మిక నిలయం… జ్యోతిక్షేత్రం

నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర స్థలం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి....
ArticlesNews

మధుర కంఠశాల మన ఘంటసాల

( డిసెంబర్ 4 – ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ) యుగళ గీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, ప్రేమగీతమైనా, హాస్య గీతమైనా … సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో భావోద్వేగాలను పలికించడంలో ఆయనకు ఆయనేసాటి. తేనెలూరు ఆ స్వరరాగ గంగా...
ArticlesNews

స్వాతంత్ర్య స్ఫూర్తి.. సంస్కరణ దీప్తి.. ఉన్నవ లక్ష్మీనారాయణ

( డిసెంబరు 4 - ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి ) ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్‌ ‌రష్యా మీద...
ArticlesNews

సిలిగురి కారిడార్‌లో భారత్ కొత్త సైనిక స్థావరాలు..

గతేడాది హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే...
ArticlesNews

కశ్మీర్ లోని శారదా సర్వజ్ఞ పీఠ పునరుద్ధరణ అంశం.. చరిత్ర ఇదీ

పీఓకే లోని శారదా సర్వజ్ఞ పీఠాన్ని పునఃప్రారంభించాలని శ్రీ దక్షిణామ్నాయ శృంగేరీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి సూచించారు. గురుగ్రామ్‌లోని బని ధామ్ గౌశాల ఆలయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు అనుగ్రహ భాషణం చేస్తూ...
ArticlesNews

అహోం రాజ వైభవాన్ని తెలిపే అస్సాంలోని మొయిదామ్స్!

భారతదేశంలో కూడా పిరమిడ్‌ల లాంటి నిర్మాణాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఈజిప్ట్.. పిరమిడ్‌లకు ప్రసిద్ధి చెందితే, మన దేశంలో కూడా శతాబ్దాల చరిత్ర కలిగిన, పిరమిడ్ లాంటి రాజ సమాధులు ఉన్నాయి. వాటినే అస్సాంలోని మొయిదామ్స్ అని అంటారు. ఇవి UNESCO...
ArticlesNews

1922లో గుజరాత్‌లో జరిగిన మరువలేని పాల్ దధ్వావ్ విషాదం

1922 మార్చి 7వ తేదీన, గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో ఉండే పాల్ దధ్వావ్ అనే ప్రశాంతమైన గిరిజన గ్రామం.. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత భయంకరమైన ఊచకోతల్లో ఒకదానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 1,200 మందికి పైగా గిరిజన...
1 73 74 75 76 77 342
Page 75 of 342