పండరీపురంలో పాండురంగ వైభవం.. ఆషాఢ ఏకాదశికి భక్తజన సందోహం
( జులై 25 - పండరీపురం పాండురంగ ఉత్సవం ) మహారాష్ట్రలోని పవిత్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన వెలసిన పండరీపురం భక్తుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన శ్రీ పాండురంగ స్వామిని విఠలుడు, విఠోబా పేర్లతోనూ భక్తులు...














