( ఫిబ్రవరి 13 - పాల్గుణ కృష్ణ ఏకాదశి గురూజీ జయంతి ) గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ రెండవ సర్ సంఘ్చాలక్గా సేవలు అందించారు. ఆయన తన జీవితంలో సగం...
1801 ,ఫిబ్రవరి 7 న విలియం కేరీ రూపొందించిన మొట్టమొదటి పూర్తి బెంగాలీ “కొత్త నిబంధన” (New Testament) యొక్క తుది ప్రతులు శ్రీరాంపూర్ మిషన్ నుండి ప్రచురించబడ్డాయి. బెంగాలీ భాషలోకి బైబిల్ అనువదించబడటం ఇదే మొదటిసారి. అయితే, 19వ శతాబ్దం...
స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1980 మరియు 1990వ దశాబ్దాలు అత్యంత చీకటి అధ్యాయాలుగా నిలిచిపోయాయి. 1971 యుద్ధంలో పరాజయం మరియు బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత, పాకిస్థాన్ నేరుగా యుద్ధం చేసే పద్ధతిని విడనాడి, భారత్ను లోపలి నుండి బలహీనపరచడానికి ‘K2’ (కాశ్మీర్-ఖలిస్థాన్)...
( ఫిబ్రవరి 12 - స్వామి దయానంద సరస్వతి జయంతి ) పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి, సమాజాన్ని బాగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యులుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి....
విషాదం నుంచి విజయం వైపు : యూరప్ దేశాలతో పాటు మొత్తం 7 దేశాల్లో తన అనుభవాల ద్వారా రైతులకు దిశానిర్దేశం చేయడానికి జ్యోతి ఎంపిక అనకాపల్లి జిల్లా సంతపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి జ్యోతి ప్రకృతి వ్యవసాయంలో వినూత్న వ్యవసాయ...
తాజా ఇండియన్ ట్రెండ్! అక్కడ డీజే బేస్ చప్పుళ్ల బదులు.. వేద మంత్రాల వైబ్రేషన్లు వస్తుంటే, దేహం తాదాత్మ్యం చెంది స్టెప్పులేస్తుంది. ఆలయాలు దాటిన పారవశ్యం ఇప్పటి వరకు, ప్రశాంతత అలుముకుని ఉండే గుడులకు, ఇంట్లో జరిగే జాగరణలకు మాత్రమే పరిమితమైన...
– విజయవాడలో డాక్టర్ మోహన్ భాగవత్ విజ్ఞానశాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య విభేదాలు లేవు; రెండింటినీ సమన్వయం చేసుకుని మూఢనమ్మకాలను వదిలేయాలి. భారత్ విశ్వగురువుగా ఉద్భవించాలంటే ఇలాంటి సమన్వయం, ఐక్యత అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్...
అమ్జేరా వీరుడు బఖ్తావర్ సింగ్ బలిదానం మన దేశంలోని ప్రతి మూల, ధైర్యవంతులైన అమరవీరుల అద్భుతమైన గాథలతో నిండి ఉంది. అటువంటి వీరులలో ఒకరు మాల్వా ప్రాంతానికి చెందిన మహారాణా బఖ్తావర్ సింగ్. ప్రస్తుత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మరియు ఇండోర్ చుట్టుపక్కల...
బలూచిస్తాన్.. పాక్లోని ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం. అయినా దారిద్య్రం నీడలో మగ్గుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పాకిస్తాన్ సైనిక ఉక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం.. కేవలం భూభాగం కోసమే...
ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు, ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి, ప్రశాంతచిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి, దైవకృప కోసం గుడికి వెళ్తుంటాం. ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే వనానికి వెళ్లాలి- అన్నది పెద్దల మాట. ఇది అక్షరసత్యం కదూ! చుట్టూ చెట్లుంటే.....