శ్రీనాథ మహాకవి ‘శివరాత్రి మాహాత్మ్యాం’ పరిశీలన
శ్రీనాథుని కావ్యాల్లో కాశీఖండం, భీమేశ్వర పురాణం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి కావ్యాలు శివభక్తి పారమ్యాలు. ‘శివరాత్రి మాహాత్మ్యం’ కావ్యాన్ని పరిశీలించటమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశ్యం. శ్రీనాథుడు వార్థక్య దశలో క్రీ.శ.1440 ప్రాంతంలో ఈ కావ్యాన్ని రచించాడు. దీనికి ‘సుకుమార చరిత్ర’...












