పూర్ణ స్వరాజ్ను మొదట ప్రతిపాదించినది ఆర్ఎస్ఎస్
– డాక్టర్ శ్రీరంగ్ గొడ్బొలె భారత్ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఈ తేదీనే 1930 నుంచి 1947 వరకు ‘స్వాతంత్య్ర దినం’గా జరుపుకున్నామన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎందుకు...














