Articles

ArticlesNews

నాగ చతుర్థి నుంచి గరుడ పంచమి వరకు.. ప్రకృతి ధర్మాన్ని చాటే శ్రావణ పర్వదినాలు

శ్రావణ మాసం అంటే భక్తి, ఆధ్యాత్మికత, ప్రకృతి ఆరాధనకు ప్రతీక. నోములు, వ్రతాలు, పూజలతో ఈ మాసం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అయితే మన సంప్రదాయంలోని పర్వదినాలు కేవలం పుణ్య సముపార్జన కోసమే కాకుండా.. ప్రకృతి, జీవవైవిధ్యం, మానవ జీవన విధానానికి సంబంధించిన...
ArticlesNews

3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? – ప్రశాంత్ పోల్ ఈ రోజు కాశ్మీరు మహారాజు శ్రీ హరిసింగ్...
ArticlesNews

2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? — ప్రశాంత్ పోల్ 17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా...
ArticlesNews

ప్రకృతి శక్తిని ఉపయోగించుకున్న రైతు సాంకేతికత

విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా వాగులో ప్రవహించే నీటిని కొండపై ఉన్న పొలాలకు తరలించవచ్చా? సాధ్యమేనని నిరూపిస్తున్నారు గ్రామీణ ఆవిష్కర్త శ్రీనివాస్. నీటి సహజ ప్రవాహ శక్తిని ఉపయోగించి పనిచేసే హైడ్రాలిక్ ర్యామ్ పంప్ ద్వారా ఎత్తైన...
ArticlesNews

ధర్మం, తపస్సు, కర్తవ్యనిష్ఠకు ప్రతీక జమదగ్ని మహర్షి

హిందూ పురాణ సంప్రదాయంలో మహర్షుల జీవితాలు కేవలం ఆధ్యాత్మిక చరిత్రగా మాత్రమే కాకుండా, మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే విలువలుగా భావిస్తారు. అలాంటి మహనీయుల్లో జమదగ్ని మహర్షి ఒకరు. భృగువంశానికి చెందిన మహర్షిగా, ఘోర తపస్సు, జ్ఞానం, ధర్మనిష్ఠ, కర్తవ్యపాలనకు ప్రతీకగా...
ArticlesNews

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

– ప్రశాంత్ పోల్ దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ అంచనాలన్నీ తల్లక్రిందులయ్యాయి. ‘పాకిస్థాన్ ఏర్పాటును ముస్లిం లీగ్ కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది? అని ఆయన అనుకున్నారు. ఆగస్ట్ 5న వాఘా శరంద్ధి శిబిరాల్లో...
ArticlesNews

స్వతంత్రం తొలినాళ్ళలోనే కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన ‘దేశభక్తు’డు

(ఆగస్టు 15 - ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య వర్ధంతి) దేశానికి స్వతంత్రం వచ్చి నాలుగు నెలలు కూడా నిండకుండానే కాంగ్రెస్ నాయకుల అవినీతి అరాచకాలు మిన్నంటాయి. ఆ విషయాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడే గాంధీకి బహిరంగలేఖ ద్వారా తెలియపరిచారు. ఆయనే కొండా...
ArticlesNews

సనాతన ధార్మిక వైభవ పునరుద్ధరణే స్వాత్రంత్ర్య దినోత్సవ లక్ష్యం

(ఆగస్టు 15 - భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం ) స్వాతంత్ర్య దినం మనదేశానికి పరమపవిత్రమైన పర్వదినం. శతాబ్దాల అవమానాల తరవాత వలసపాలన సంకెళ్ళను తెంచుకుని, సార్వభౌమత్వాన్ని పునఃప్రతిష్ఠించుకున్న రోజు. వినువీధిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు. అది...
ArticlesNews

సమాజ ఐక్యతకు మార్గదర్శకమైన భారతీయ దృష్టి

సనాతన ధర్మం కేవలం ఒక ధర్మాచార వ్యవస్థ మాత్రమే కాదు. జీవితం, సమాజం, ప్రకృతి, ధర్మం, కర్తవ్యం, మానవ సంబంధాలపై సమగ్ర దృష్టిని అందించిన భారతీయ జీవన విధానం. “సర్వే జనాః సుఖినో భవంతు”, “వసుధైవ కుటుంబకం” వంటి భావనలు సమస్త...
ArticlesNews

భారతీయ సంస్కృతిలో కశ్యప మహర్షి వారసత్వం

భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో మహర్షులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో అనేక మంది ఋషుల గొప్పతనం ప్రస్తావించబడింది. వారిలో కశ్యప మహర్షి ప్రముఖ ప్రజాపతిగా, వేదజ్ఞానిగా, తపోనిష్ఠుడిగా ప్రసిద్ధి చెందారు. సృష్టి విస్తరణలో ఆయన పాత్ర...
1 2 3 4 5 342
Page 3 of 342