సామ దాన భేద దండోపాయాలతో దేశాన్ని ఏకీకృతం చేసిన సర్దార్
‘సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ 550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు....














