భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
భారత ప్రధాని 28 ఆదివారం జూన్ 2020 రోజున “మన్ కీ బాత్” లో ప్రస్తావించిన ఒక గొర్రెల కాపరి కథ ఇది. కర్ణాటకలోనీ మలవల్లి, కుండినిబెట్ట అనే చిన్న గ్రామంలో 16 చెరువులను ఒంటరిగా తవ్వించిన పర్యావరణ శాస్త్రవేత్త కామెగౌడ...
మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరి జనం...
1940లో డాక్టర్జీ మరణించేనాటికి ఆయనద్వారా స్థాపింపబడిన సంఘటన - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దేశమంతటా వ్యాపించింది. భారతదేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ, పెద్దనగరాలలోనూ సంఘశాఖలు వ్యాపించినవి. మధ్యప్రాంతాల నాయకులకేగాక, దానికి అవతల ఉండే నాయకులకు కూడా సంఘ్ యొక్క అనుశాసనబద్ధులైన, సుశిక్షితులైన...
చైనా భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అధినాయకత్వం వహిస్తున్న మౌనంపై సహజంగానే మన దేశంలో ఉన్న అనేకులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వారాల తరబడి ఇరు దేశాల సైనికులు సరిహద్దులలో మోహరించి ఉన్న తరుణంలో చైనాపై భారత ప్రభుత్వం...
Bengaluru: The common lands are resources accessible to the whole community of a village with no exclusive property rights to any individuals. Gomala can be translated as village pastures for cattle,...
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు పయనమైన సంగతి పాఠకులకు విదితమే. కోట్లాది మంది కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళు, బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాయి. కానీ...
ఆంగ్లేయుల పాలనాకాలమది!... లక్నోలో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడికి చేరుకున్న ఒక యోధుడికి కొందరు విప్లవకారులు పరిచయమయ్యారు. ఆ యోధుడు విప్లవకారుల కమిటీకి సభ్యుడయ్యాడు. కమిటీ కార్యకలాపాలు చురుగ్గా జరగాలంటే, ధనం అవసరం. ఆ యోధుడి మెదడులో మెరుపులా ఓ ఆలోచన...
(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల...
క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్...