మహల్ కుట్రను అణచివేసి, పాకిస్థాన్ ఎత్తుగడలను చిత్తు చేసిన రాణి కాంచనప్రభా దేవి
ఒకవేళ త్రిపుర పాకిస్థాన్లో భాగమై ఉంటే, ఈరోజు ఈశాన్య భారత దేశ చిత్రం ఎలా ఉండేది? ఇది కేవలం ఊహాజనిత కథ కాదు, భారత చరిత్రలో చోటుచేసుకున్న ఒక యదార్థ మలుపు. ఈ మలుపు వెనుక ఉన్నది రాణి కాంచనప్రభా దేవి....














