ఆపరేషన్ సైక్లోన్ నుండి కాశ్మీర్ ఉగ్రవాదం వరకు : భారత్ పై అమెరికా ద్వంద్వ నీతి
స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1980 మరియు 1990వ దశాబ్దాలు అత్యంత చీకటి అధ్యాయాలుగా నిలిచిపోయాయి. 1971 యుద్ధంలో పరాజయం మరియు బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత, పాకిస్థాన్ నేరుగా యుద్ధం చేసే పద్ధతిని విడనాడి, భారత్ను లోపలి నుండి బలహీనపరచడానికి ‘K2’ (కాశ్మీర్-ఖలిస్థాన్)...













