Articles

ArticlesNews

శ్రీరామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తులు

శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పూజనీయ సంత్ అభిరామ్ దాస్, కృష్ణ కరుణాకర్ నాయర్, పరమ పూజనీయ దేవరహ్ బాబా, మహంత్ రామచంద్ర దాస్ పరమహంస మరియు మహంత్ అవైధ్యనాథ్ జీ మహారాజ్...
ArticlesNews

అయోధ్యలో రామమందిరంకు గట్టి వ్యతిరేకి నెహ్రూ

* నెహ్రు ధోరణిని బహిర్గతం చేసిన నాయర్ నిర్భీతి ముందుగా మనం రెండు కీలక లేఖలను చదువుదాం. మొదటిది, డిసెంబర్ 26, 1949న వ్రాసిన ఒక లేఖ: “అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను కలవరపడ్డాను. ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా...
ArticlesNews

ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా.. అయోధ్య

మరికొన్ని రోజుల్లోనే నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ఇటు రాష్ట్రప్రభుత్వానికి, అటు కేంద్రానికి కనకవర్షం కురిపించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారబోతోంది....
ArticlesNewsvideos

రామ జన్మభూమి ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కొఠారి సోదరులు

అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. ఎందరో ప్రాణత్యాగాలే ఈనాటి రామమందిర నిర్మాణం. అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. రామ్ కొఠారి,...
ArticlesNews

కాలస్వరూపమే మకర సంక్రాంతి

మన పూర్వులు సూర్య సంచారాన్ని రెండుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం, దక్షిణ దిశలో ఉంటే దక్షిణాయనం అన్నారు. సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అలా ప్రవేశించడానికి పట్టే కాలం...
ArticlesNews

భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..

మన తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-3 ; కన్నెగంటి హనుమంతు

భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు కన్నెగంటి హనుమంతు సహాయ నిరాకరణోద్యమం ఉదృతంగా కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల పుండుమీద కారం...
ArticlesNews

కళ్యాణ్ సింగ్ పదవీ త్యాగంతోనే నేడు భవ్యమైన రామ మందిరం

గతంలోని వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కారణంగానే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. చివరకు 1992లో రెండోసారి `కరసేవ’ జరిగినప్పుడు...
ArticlesNews

హైందవం మతం కాదు.. సనాతన ధర్మం

శతాబ్దాల పాటు సనాతన ధర్మంగా భావిస్తున్న హైందవ ధర్మానికి కొందరు అజ్ఞానులు మతమనే ముద్ర వేశారు. వేదాలు, ఉపనిషత్తుల్లోని అంతులేని విజ్ఞానం పునాదిగా ఏర్పడిందే హైందవ ధర్మం. మేధస్సు, ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం ఖండాంతరాలకు విస్తరించింది. సింధు లోయ నాగరికత తర్వాత...
1 247 248 249 250 251 334
Page 249 of 334