Articles

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 34 ; రాయప్రోలు సుబ్బారావు

విశ్వశ్రేయః కావ్యం" ఒక కావ్యమే కాదు, ఒక రచనే కాదు, సాహితీ సంపద యావత్తు ప్రజా సంక్షేమానికి, సమాజ ఉన్నతికి, నైతిక ఔన్నత్యానికి తోడ్పడేదిగా ఉన్నప్పుడే ఏ రచన అయినా సార్ధకతను సంతరించుకుంటుంది. ఈ జాతి సద్గమనానికి వెలుగులు చిమ్మే అక్షరతారకలు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 33 ; గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో తెలుగునాట ఖద్దరు వస్త్రధారులైన కాంగ్రెసు స్వచ్చంద శివకులు మువ్వన్న జెండాను ఎగురవేసుకుంటూ ముక్తకంఠంతో 'మా కొద్దీ తెల్ల దొరతనం, సైతాను ప్రభుత్వ వచ్చి అన్యాయకాలంబు దాపురించిందిపుడు" మొదలైన గీతాలు పాడుతూ ఉండేవారు. ఆ గీత...
ArticlesNews

సనాతన ద్వేషులకు చెంపదెబ్బ

తమిళనాడు ద్రవిడస్థాన్‌ అయిపోలేదు. అందుకోసం మహమ్మదలీ జిన్నా తోడుగా ఈవీ రామస్వామి నాయకర్‌ చేసిన ప్రయత్నం ఆదిలోనే తుస్సుమంది. ఈ ప్రమాదకర, స్వార్థపూరిత కోరికను పాకిస్తాన్‌ వేర్పాటువాది జిన్నాయే కాదు, బ్రిటిష్‌ వాడు కూడా చీదరించుకున్నాడు. కానీ తమిళనాడు ఏనాడో ద్రవిడస్థాన్‌గా...
ArticlesNews

పరమాత్మ స్వరూపులు అవధూత శ్రీ వెంకయ్య స్వామి

(మార్చి 11 - శ్రీ వెంకయ్య స్వామి జయంతి) భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు. దత్తాత్రేయ స్వామిని అవధూతల పరంపరలో మొదటివానిగా చెప్పవచ్చు. ఈ కోవకి చెందిన...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 32 ; మల్లవరపు వెంకట కృష్ణారావు

స్వాతంత్ర్య సమరయోధునిగా, ప్రముఖ వైద్యునిగా, విశ్వవిద్యాలయ విధాననిర్ణయ సలహాదారుగా ప్రసిద్ధిచెందిన మల్లవరపు వెంకట కృష్ణారావు భీమవరం సమీపంలోని ఉండి గ్రామంలో శ్రీరాములు, సీతమ్మ దంపతులకు ప్రథమ పుత్రునిగా జూన్ 25, 1902న జన్మించారు. వీరి అక్కగారు కూడా తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ,...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 31 ; కోపల్లె హనుమంతరావు

స్వాతంత్ర సమరంలో కొందరు ప్రముఖులు జాతీయవిద్య, జాతీయ సాహిత్యంతో పోరాటంలో పాలు పంచుకున్నారు. ఆంధ్రలో వారి గేయాలు, పాటలు, ప్రసంగాలు, విద్యాసంస్థల ఏర్పాటు, గ్రంథాలయాల స్థాపన, విద్యా వ్యాప్తి పరోక్షంగా ఆంధ్రదేశ మంతటా స్వాతంత్ర పోరాటం విస్తరించటంలో సహాయపడింది. వారి ముందుచూపుతో...
ArticlesNews

చీకటి అధ్యాయానికి చిరునామా.. సందేశ్ ఖాలీ

సందేశ్‌ఖాలీ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి చిరునామా అది. మనుషులను పీక్కుతినే రాబందుల్లా మారిన ప్రజాప్రతినిధులకు అడ్డా అది. నాటి ముస్లీం పాలకుల సమయంలో జరిగిన ఘోర కలిని కళ్లకు కట్టిన ప్రాంతం అది. ఓ మహిళా ముఖ్యమంత్రి...
ArticlesNews

మల్లేశ్వరుని రథోత్సవం.. విజయవాడకే తలమానికం

శ్రీ కన్యకాపర మేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏటా జరిగే మల్లేశ్వరుని రథోత్సవం విజయవాడ నగరానికే తలమానికంగా నిలుస్తోంది. నగర వాసులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి వేల మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివస్తుంటారు. శతాబ్దంన్నర కాలంగా...
ArticlesNews

జిజియా విధించడానికి కన్నడ కాంగ్రెష్‌ ‌తహ తహ

ఇది ఔరంగజేబ్‌, ఇతర ముస్లిం పాలకులు మధ్యయుగాలలో విధించిన జిజియా పన్నుకు ఏమాత్రం తక్కువ కాదు. హిందు వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం హిందూ ఆలయాలపై పన్నులు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ ఆలయాల...
ArticlesNews

ఫత్వాలకు, బాలలకు సంబంధమేమిటి?

‘‘‌భారతదేశంలో ఇస్లాం యధాతథంగా ఉంది. ఎందుకంటే, ఇస్లాంను భారత్‌ ‌తన గొప్ప వైఫల్యంగా పరిగణంచి చూస్తోంది. తాను పూర్తిగా మతాంతరీకరించిన ఇతర దేశాలలోలాగా ఇస్లాం, భారతదేశంలో ఎప్పుడూ విశ్రమించలేకపోయింది. ఖురాన్‌లో మూలాలు కలిగిన దాని సైద్ధాంతిక కోరలను పీకివేయడాన్ని హిందువుల నేర్చుకొనే...
1 247 248 249 250 251 350
Page 249 of 350