స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 34 ; రాయప్రోలు సుబ్బారావు
విశ్వశ్రేయః కావ్యం" ఒక కావ్యమే కాదు, ఒక రచనే కాదు, సాహితీ సంపద యావత్తు ప్రజా సంక్షేమానికి, సమాజ ఉన్నతికి, నైతిక ఔన్నత్యానికి తోడ్పడేదిగా ఉన్నప్పుడే ఏ రచన అయినా సార్ధకతను సంతరించుకుంటుంది. ఈ జాతి సద్గమనానికి వెలుగులు చిమ్మే అక్షరతారకలు...












