Articles

ArticlesNews

మహాకుంభమేళాకు 34 దేశాల దౌత్యవేత్తలకు ఆహ్వానాలు

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే యేడాది జరగబోయే మహాకుంభమేళాలో పాల్గొనాలంటూ 34 దేశాల దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆహ్వానాలు అందజేసింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి. లక్షలాది...
ArticlesNews

సిరులతల్లి సిరిమానోత్సం.. చూసొద్దాం రా రండి

ఒకప్పుడు గ్రామదేవత. ఇప్పుడామె ప్రజలందరి దేవత.విజయనగరం పైడితల్లి కీర్తి ఎల్లలుదాటింది. పసిడితల్లి కరుణా కటాక్షాల కోసం ఎక్కడెక్కడి నుంచో సిరిమాను పండగ నాటికి విజయనగరం చేరుకుంటారు. సిరిమాను రథం ఊరేగింపు ప్రారంభమయ్యేసరికి మూడులాంతర్లు, రాజా బజారు, కోట కూడలికి చేరుకుంటారు. పూజారి...
ArticlesNews

భూముల ఆక్రమణకు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలపై నిరసన

కేరళలోని మునంబం బీచ్ వద్ద భూమిని లాగేసుకోడానికి వక్ఫ్‌బోర్డ్‌ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బీచ్ దగ్గరి ప్రభుత్వ భూమి స్థితి గురించి వక్ఫ్ బోర్డ్...
ArticlesNews

మన సెక్యులరిజం

సెక్యులరిజం అన్న మాట వినగానే సాధారణ ప్రజానీకం బూతుపదం విన్నట్టు ముఖం చిట్లించుకునేటట్టు చేసిన ఘనత భారత ప్రతిపక్షాలది. సెక్యులరిజం అంటే దగాకు పర్యాయపదంగా మార్చేసిన ఘనత కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు చెరిసగం దక్కుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగించడానికి చాలా పార్టీలు...
ArticlesNews

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌.. భారతీయ జీవన దర్శిని

హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్‌ కేశవ బలిరాం హెడ్గేవార్‌ (డాక్టర్‌ జీ) 1925లో విజయ దశమి రోజున...
ArticlesNews

పాక్ బాంబులు చెక్కుచెదరని తనోట్‌ మాత దేవాలయం

ఆది పరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు అభయమిస్తుందనడానికి భారత్‌- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న తనోట్‌ మాత దేవాలయం నిదర్శనంగా నిలుస్తుంది. యుద్ధ సమయంలో జరిగిన బాంబు దాడుల నుంచి భారత జవాన్లను తనోట్‌ మాత కాపాడినట్లు స్థానికులు విశ్వసిస్తారు. అమ్మవారిపై అపార...
ArticlesNews

భళారే.. కళారం..

దసరా ఉత్సవాల్లో కళారాల సంబంరం ఒంగోలుకు ప్రత్యేకం. మైసూరు, కోల్‌కతా తర్వాత ఇక్కడే ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రక్తబీజుడిని హతమార్చిన కాళికామాత రౌద్రరూపంలో ఊరేగింపునకు బయలుదేరుతుంది. భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ నడిరేయి...
ArticlesNews

భూమిని కాపాడేవి భారతీయుల ఆహార పద్ధతులే

భారతీయుల భోజన పద్ధతులు ప్రపంచంలోనే ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక వెల్లడించింది. ఈ పద్దతులను ప్రపంచం అనుసరిస్తే వాతావరణ మార్పుల ప్రమాదాల నుండి భూగోళాన్ని కాపాడవచ్చని స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన (జీ20 దేశాలు)...
ArticlesNews

శీల సంపదతో కూడిన భారతీయ శక్తితోనే విశ్వ వైభవం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ విజయదశమి ఉత్సవ ప్రసంగ సారాంశం (అశ్వియుజ శుద్ధ దశమి, శనివారం, అక్టోబర్ 12, 2024, శ్రీ విజయదశమి) నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోపిలిల్...
ArticlesNews

దనుజహారిణికి దశమి పూజలు

(విజయదశమి ప్రత్యేకం ) యుగయుగాలుగా వెంటాడుతూ తరతరాల శిష్ట జనాలను బాధిస్తున్న అసుర మూకను సంహరించింది జగదంబిక. సృష్టిలో స్త్రీశక్తి ధైర్య స్థైర్యాలను చాటింది. అసురుల మీద వరుసగా ఒంటి చేత్తో ఎనిమిది రోజుల పాటు ఏకబిగిన యుద్ధం చేసిన ఆ...
1 179 180 181 182 183 334
Page 181 of 334