( అక్టోబర్ 21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ) ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే ! అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో సర్వ కాల.. సర్వా వ్యవస్తలందు.. పోలీసులే...
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం దక్షిణ కాశీ అని, ఇక్క డ శివలింగం ముఖం రూపం దాల్చి ఉంటుందని, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మో క్షం సిద్ధిస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇదే క్షేత్రంలో మరో కథ కూడా ఉంది. ఇక్కడి...
(అక్టోబరు 20- జానమద్ది హనుమచ్ఛాస్త్రి జయంతి) తెలుగు సాహిత్య రంగంలో మరువలేని పేరు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మరీ ముఖ్యంగా సాహిత్య లోకంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటు గ్రంథాలయాల అభివృద్ధి, ఇటు బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటుతో సాహిత్యాభివృద్ధికి ఎంతో...
స్వదేశీ పదం సంకుచిత శబ్దం కాదు. ఆత్మాభిమానానికి, స్వావలంబనకు ప్రతీక. ఆధునిక కాలంలో అన్ని దేశాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాలతో వ్యాపారాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కొనసాగడం సహజం. ఈ స్థితిలో 'స్వదేశీ' అంటూ మన...
కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ మొత్తాన్నీ స్వాధీనం చేసుకోగల సత్తా భారత్ కి ఉన్నప్పటికీ... భారత్ చాలా సంయమనం పాటించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ వ్యవహరించిన తీరు విషయంలో ఆయన...
తిరుమల లడ్డూ వివాదం, ఆలయాలపై దాడుల ఘటనలు, దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికే అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. దేవాలయాలను ప్రభుత్వీకరణ కాదు, హిందూ సమాజీకరణ చేయడం నేటి...
వక్ఫ్ చట్టంలోని నియమాలు అన్యాయంగా ఉన్నాయంటూ కేరళలోని కేథలిక్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ నియమ నిబంధనలను తక్షణం సంస్కరించాలని కోరింది. కేరళలో ఇటీవల కేథలిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నవారు వక్ఫ్ బోర్డ్ చర్యలపై తమ...
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలు ఎప్పుడూ తమ తల్లితండ్రుల మార్గదర్శకత్వం కోసం చూస్తారు. తద్వారా కొత్త విషయాలు, మర్యాదలు, ప్రవర్తనలు తదితరాలను నేర్చుకుంటారు. మన మాటలకు, చేతలకు మధ్య సామరస్యంతో వారికి ఉదాహరణగా నిలుస్తూ ఉండడమే పిల్లల్ని పెంచడానికి ఉత్తమ మార్గం....
ఈ ప్రపంచానికి మనం పరిచయమవడానికి కారణం తల్లిదండ్రులు. వారి సేవను మించిన పవిత్ర కార్యం వేరేదీ లేదు. కన్నవారిని ఆవేదనకు, అశాంతికి గురిచేస్తే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. సాక్షాత్తు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ తొలిప్రాధాన్యం తల్లిదండ్రులకే ఇచ్చారు. ‘మాతృదేవోభవ......
స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థల సంయుక్త సారథ్యంలో అక్టోబర్ 23 నుంచి 27 వరకూ స్వదేశీ మేళా 2024 జరగనుంది. ఈ మేళాను హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తారు. స్వదేశీ వాణిజ్యవేత్తలు, ఎంఎస్ఎంఇలు దేశీయ పరిశ్రమల...