అయోధ్యలో మతమార్పిడి ముఠా గుట్టు రట్టు, ముగ్గురి అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భారీ మతమార్పిడి రాకెట్ బైటపడింది. స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతూ బలవంతం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు దొరికారు. ఈ మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్నవారిపై పాస్టర్లు, వారి అనుచరులు హింసకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి...














