Articles

ArticlesNews

శాస్త్రాలు అంటే ఏమిటి.. వాటినే ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి

మానవులు.. ఏది చేయాలి.. ఏది చేయకూడదు... సమాజంలో ఎలా ఉండాలి.. ఎవరితో ఎలా ఉండాలి.. అనే విషయాలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. సృష్టి స్థాపన కోసం.. బ్రహ్మకు... పరమాత్మ వేదాలను ప్రసాదించాడు. వీటినే పురాణ ఇతిహాసాలుగా శాస్త్రాలుగా పరిగణిస్తారు. ఇలాంటి శాస్త్రాలు...
ArticlesNews

అగ్నిసాక్షిగా వివాహం అంటే?

వివాహ సమయంలో వరుడు- వధువుతో సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః త్రుతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్య చౌః అంటాడు. అంటే- నిన్ను ఆరంభంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. నాలుగో వానిగా నేను నిన్ను...
ArticlesNews

గిరిజన సంప్రదాయానికి ప్రతీక.. ‘కంది కొత్తలు’ పండగ

గిరిజనుల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే పండగల్లో ప్రధానమైన ‘కంది కొత్తల పండగ’కు వేళయింది.పార్వతీపురం మన్యంజిల్లాలోని గిరిజన గూడల్లో పండగ డప్పు మోగనుంది. అన్ని వర్గాల ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే వినాయకచవితి, దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది తదితర పండగల తరహాలో...
ArticlesNews

‘‘తెలుగు పాలనా భాషగా ఉండాలి’’

తెలుగు పాలనా భాషగా ఉండాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు రచయితల సంఘం,...
ArticlesNews

పంజాబీ సిక్కులను కబళించేస్తున్న క్రైస్తవం

పంజాబ్ అంటే ఒకప్పుడు సమృద్ధికి, సంస్కృతికీ పెట్టింది పేరు. అలాంటి పంజాబ్ రాష్ట్రం ఉగ్రవాదపు చీకటి రోజుల నుంచి, డ్రగ్స్ మత్తులో ఊగిన రోజుల మీదుగా ఇప్పుడు క్రైస్తవ మతమార్పిడులలోకి జారుకుంటోంది. పంజాబ్ దేశభక్తికీ, అనుపమానమైన త్యాగాలకూ పురిటిగడ్డ. అలాంటి పంచనదుల...
ArticlesNews

ఆలయాల విముక్తి కోసం జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం : వీహెచ్‌పీ

ప్రభుత్వాల నియంత్రణ నుండి హిందూ దేవాలయాలను విముక్తి చేయడానికి విశ్వహిందూ పరిషత్ డిసెంబర్ 26, గురువారం దేశవ్యాప్తంగా ప్రజా మేల్కొలుపు ప్రచారాన్ని ప్రకటించింది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాండే మాట్లాడుతూ, హిందూ...
ArticlesNews

భారత్‌పై ‘బంగ్లా’ విషం..

ఒకప్పుడు భారత్‌తో చెలిమిచేసిన బంగ్లాదేశ్‌ ఇప్పుడు విషం చిమ్ముతోంది. ఆ దేశంలో హిందువులపై తరచూ దాడులు జరగుతున్నా మౌనం వహిస్తోంది. అక్కడి నేతలు అనునిత్యం భారత్‌పై నిరంకుశ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏమీ మాట్లాడటంలేదు....
ArticlesNews

మహాకుంభమేళా 2025: ప్రయాగతో 1400 ఏళ్ళ క్రితం చైనా యాత్రికుడి అనుబంధం

తీర్థరాజంగా పేరున్న ప్రయాగరాజ్‌తో చైనా యాత్రికులకు 1400 సంవత్సరాలకు పైబడే అనుబంధం ఉంది. సామాన్య శకం 7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు ష్వన్‌జాంగ్ (హుయాన్‌త్సాంగ్) ప్రయాగలో పర్యటించాడు. ఆ ప్రాంతపు ఘనమైన సంస్కృతిని, సమృద్ధినీ ప్రశంసిస్తూ తన రచనల్లో ప్రస్తావించాడు. భారతదేశంలో...
ArticlesNews

శబరిమల యాత్రలో ‘స్వామి’.. ఈ చాట్‌బాట్‌ సేవల గురించి తెలుసా..?

రళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి మండల-మకరవిళక్కు సీజనులో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ స్వామి సేవలో తరిస్తారు. భారీగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం బోర్డు, ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా...
ArticlesNews

“జనగణమన” ఆలపించి 113 సంవత్సరాలు

( డిసెంబర్ 27 - జనగణమన మొదటి సారిగా పాడిన రోజు ) భారత జాతీయ గీతంగా 1911లో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించి, మొదటి సారి పాడిన గీతం జనగణమన… 1950 జనవరి 24న రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు. నోబెల్...
1 162 163 164 165 166 342
Page 164 of 342