ఆంధ్ర రత్నం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
( జూన్ 10 – దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి ) స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారిలో ఆంధ్రులు గణనీయంగానే ఉన్నారు. వారిలో రత్నంలాంటి వారు మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. స్వాతంత్ర్యోద్యమంలో మహోజ్వల ఘట్టంగా చరిత్రకెక్కిన చీరాల-పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల...














