నక్సల్స్ ముక్త భారత్
దేశంలో నక్సలిజం అంతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్షా మార్చి 30న పార్లమెంటులో సగర్వంగా ప్రకటించటం హర్షణీయం. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగ పరిష్కార మార్గాలున్నాయని, వాటిని వదలి ఆయుధాలు చేపట్టడం సరికాదని అన్నారు. ఆయుధాలు వదిలిపెట్టిన వారితోనే ప్రభుత్వం చర్చలు...














