విశ్వ కల్యాణానికి హిందూ సంఘటన
వర్తమాన శతాబ్దం- స్వామి దయానంద సరస్వతి, బాలగంగాధర తిలక్, అనిబిసెంట్, శ్రీరామ కృష్ణ పరమహంస,స్వామి వివేకానంద. రవీంద్ర నాథఠాకూర్, మహాత్మాగాంధీ వంటి మహనీయుల, ఆదర్శపురుషుల అవతరణ, కృషి ద్వారా ఒక మహ త్తరమైన ఆధునిక హైందవ ధర్మ పునరుద్ధరణను దర్శించింది. దీనితో...













