భారత స్వాభిమానానికి చిరస్మరణీయ చిహ్నం “ఝాన్సీ రాణి లక్ష్మీబాయి”
( జూన్ 18 - ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వర్ధంతి ) భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అనేక మంది మహనీయులు తమ త్యాగాలతో, పోరాటాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి అమర వీరులలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు అత్యంత గౌరవప్రదమైన...














