విలువల రాహిత్యమే విశ్వాసఘాతుకం
ప్రజా బాహుళ్యంలో విశ్వాసాల ప్రమేయం పెరిగినప్పుడు, ధార్మికత పాళ్లు ఎక్కువైనప్పుడు వాటిని ధ్వంసం చేసే శక్తులు బయలుదేరతాయి. సనాతనతత్వంపై, హిందూ ధర్మంపై దాడి తీవ్రమవుతోంది. ఈ క్రమంలో జరిగిన దుర్మార్గమైన కుట్రే ‘ధర్మస్థల’ వివాదం. గతేడాది జూలైలో సంచలనం సృష్టించిన ‘ధర్మస్థల...












