Articles

ArticlesNews

ధర్మశాస్త్రాలు

పూర్వం ఉమ్మడి కుటుంబంలో కనీసం మూడు తరాలవారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక, పద్ధతులను తరవాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ భారతాల వంటి...
ArticlesNews

చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలు : యాత్ర ప్రాధాన్యత మీకు తెలుసా?

హిందూధార్మికులు ఆసక్తిగా ఎదురుచూసే చార్‌ధామ్ యాత్రకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర మొదలవుతుంది. గంగోత్రి, యమునోత్రి పవిత్ర క్షేత్రాలను ఏప్రిల్ 30న తెరుస్తారు. కేదారనాథ్ క్షేత్రాన్ని మే 2న, బదరీనాథ్ క్షేత్రాన్ని మే 4న తెరుస్తారు. హేమకుండ్...
ArticlesNews

పాకిస్తాన్లు పుట్టుకొస్తున్నాయి!

ఉత్తర భారతదేశంలో; లేదంటే కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలోనో కనిపించే ముస్లిం మతోన్మాదం ఇప్పుడు ఆంధప్రదేశ్‌కు కూడా విస్తరిస్తున్నదా? రాయలసీమలో ఇటీవల వరసగా జరిగిన దుర్ఘటనలను బట్టి అలాంటి అభిప్రాయానికి రాక తప్పదు. హిందువులు నిర్వహించుకునే శోభాయాత్రల మీద రాళ్ల...
ArticlesNews

మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు

భారత దేశ గొప్ప మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు మహారాణి అబ్బక్క 500వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే బెంగుళూరులో జరుగుతున్న అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాల సమయంలో ఆదివారం విడుదల చేసిన...
ArticlesNews

కఠినమైన చట్టాలు ఉన్నా మతమార్పిడులు ఎందుకు ఆగడం లేదు?

అటవీ ప్రదేశాల్లో నివసించే గిరిజనులను, అంటే షెడ్యూల్డు తెగల వారిని రకరకాలుగా ప్రలోభపెట్టో, బెదిరించో క్రైస్తవంలోకి మతమార్పిడి చేస్తున్న అంశం ఛత్తీస్‌గఢ్ శాసనసభలో తాజాగా చర్చకు వచ్చింది. మత మార్పిడులు చేయడానికి విదేశాల నుంచి వస్తున్న ఫండింగ్ గురించి సవిస్తరంగా చర్చించారు....
ArticlesNews

స్వాతంత్ర్య పోరాటానికి కృషి చేసిన వీర కిశోరాల షహీద్‌ ‌దివస్‌

( మార్చి 23 - భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల షహీద్‌ ‌దివస్‌ ) భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఎంతోమంది వీరులు ఉన్నా..వారిలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మాత్రం ప్రత్యేకం. తెల్లవాళ్ల విషపు శృంఖలాల నుంచి భరతమాతను రక్షించడానికి తమ...
ArticlesNews

బంగ్లాదేశ్ హిందూ సమాజానికి సంఘీభావంగా నిలబడాలని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ తీర్మానం

బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో హిందువులు, ఇతర మైనారిటీలు ఎదుర్కొంటున్న అదుపులేని, ప్రణాళికాబద్ధమైన హింస, అన్యాయం, అణచివేత పట్ల ABPS తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశమన్నది సుస్పష్టం. బంగ్లాదేశ్‌లో ఇటీవల...
ArticlesNews

ఇవాళ గంటపాటు “స్విచ్ ఆఫ్”

మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి...
ArticlesNews

నాగపూర్ హింసాకాండలో బంగ్లాదేశ్ కనెక్షన్

మహారాష్ట్రలోని నాగపూర్‌లో మార్చి 17న హిందువుల మీద ముస్లిం మూకల హింసాత్మక దాడిలో బంగ్లాదేశ్ కనెక్షన్ కూడా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. హింసను ప్రేరేపించేలా బెదిరింపులు జారీ చేసిన సోషల్ మీడియా అకౌంట్లలో బంగ్లాదేశ్‌కు చెందిన ఖాతాలు ఉన్నాయని తెలుసుకున్నారు. నాగపూర్‌లో...
ArticlesNews

మహాకుంభ్ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని చాటింది : దత్తాత్రేయ హోసబళే

ఇటీవల ప్రయాగ్‌రాజ్ లో జరిగిన మహాకుంభ్ మొత్తం దేశానికి సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించి, ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే తెలిపారు. బెంగుళూరులో ప్రారంభమైన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలలో వార్షిక నివేదికను...
1 126 127 128 129 130 334
Page 128 of 334