Articles

ArticlesNews

గోదావరి టు గంగ… అక్కడ కుంభమేళా… ఇక్కడ పుష్కరాలు

గంగా.. గోదావరి. ఒకటి ఉత్తర భారతదేశం... మరొకటి దక్షిణ భారతదేశం. దిక్కులు వేరైనా రెండింటికీ చాలా దగ్గర బంధం ఉంది. వీటి చుట్టూ రామాయణ, మహాభారత పురాణ గాథలున్నాయి. హిందువులకు సంబంధించి ఈ రెండు నదులను ఆనుకుని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటి...
ArticlesNews

కుంభమేళాకు భయపడిన బ్రిటీష్‌ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం గురించి తెలుసుకునేందుకు లక్షలాదిమంది విదేశీయులు కూడా భారత్‌కు తరలిరావడం విశేషం. కుంభమేళాకు ఘన...
ArticlesNews

ఒడిషాలో వెలుగు చూసిన పురావస్తు అవశేషాలు

ఒడిషా జాజ్‌పూర్ జిల్లా రత్నగిరిలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో విలువైన అవశేషాలు లభించాయి. పురాతన బౌద్ధ కళాఖండాలు, ఆ ప్రాంతం ఒకప్పుడు ఒడిషాలో బౌద్ధానికి కేంద్రస్థానంగా రత్నగిరికి ఉన్న ప్రాముఖ్యతను నిలబెట్టాయి. ఎఎస్ఐ కనుగొన్నవాటిలో ఒక...
ArticlesNews

యువత సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేయాలి : ఉపరాష్ట్రపతి

భారతీయ ప్రాచీన భాషలు, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత విద్యాభవన్లోని నందలాల్ నువాల్ సెంటర్ ఆఫ్ ఇండాలజీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, సామరస్యం...
ArticlesNews

పరాక్రమానికి ప్రతిరూపం నేతాజీ సుభాష్ చంద్రబోస్

( జనవరి 23 - సుభాష్ చంద్రబోస్ జయంతి ) భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈ రోజు అంటే జనవరి 23...
ArticlesNews

సంస్కృతి సంప్రదాయం మహాసమ్మేళనం

మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం... సాంస్కృతిక–సామాజిక మేలుకలయిక దాదాపుగా 40కోట్లమంది పుణ్యస్నానాలు... నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ. ప్రయాగ ప్రత్యేకత మకరే యే దివానాథే వృషగే చ బృహస్పతౌ ‘ కుంభయోగో భవేత్తత్ర ప్రయాగే చాతిదుర్లభః ‘‘ అంటే మాఘ...
ArticlesNews

మహాకుంభమేళాలో నాగ సాధువుల కీలక పాత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక జనసంగమంగా మహాకుంభమేళా 2025 వాసికెక్కింది. ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర ఈ కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలియని విదేశీయులకు ఈ జనసందోహం అబ్బురంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కుంభమేళా...
ArticlesNews

మురుగన్ ఆలయం దగ్గర జంతుబలికి ముస్లిం సంస్థల ప్రయత్నం, హిందువుల నిరసనతో విఫలం

తమిళనాడు తిరుపరన్‌కుండ్రం పట్టణంలో మదురై కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ఎస్‌డిపిఐ సహా ముస్లిం సంస్థలు గత శనివారం ప్రయత్నించాయి. హిందువుల ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ దుర్మార్గాన్ని ఆపివేయించారు. ఎస్‌డిపిఐ అనేది నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ...
ArticlesNews

సనాతన ధర్మంలో చేరి బాబా మోక్షపురిగా మారిన అమెరికా సైనికుడు

మహాకుంభమేళా 2025లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనుంచీ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన సాధుసంతులు, సన్న్యాసులు వస్తున్నారు. వారిలో బాబా మోక్షపురి ఒకరు. ఆయన గతంలో అమెరికన్ ఆర్మీలో సైనికుడు. వ్యక్తిగత జీవితంలో కష్టనష్టాల తర్వాత సనాతన ధర్మం వైపు ఆకర్షితుడై క్రమంగా...
ArticlesNews

ఆధ్యాత్మిక మేళాలో యువ తరంగాలు

నవతరం యువత ఆధ్యాత్మిక బాట పడుతోంది. మహా కుంభమేళాలో ఎక్కడ చూసినా యువోత్సాహం వెల్లివిరుస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా జెన్‌ జెడ్‌ (కొత్త తరం) యువతీ యువకులు కూడా మేళాకు పోటెత్తుతున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్, చంకన...
1 121 122 123 124 125 310
Page 123 of 310