( మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ) భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక...
సద్గుణాలన్నింటినీ పోగుచేసి రాశిగా పోస్తే అందులో మనకు సాక్షాత్కరించేది శ్రీరామచంద్రుడి దివ్య మంగళ స్వరూపమేనంటారు రాముడి గుణగణాలను అధ్యయనం చేసిన జ్ఞానులు. సద్గుణనిధి కాబట్టే తరతరాలుగా భారతీయులందరికీ శ్రీరామచంద్రుడే ఆదర్శ పురుషుడు అయ్యాడు. సమాజంలో ఓ వ్యక్తి ఉత్తముడిగా జీవించాలంటే అతడికి...
( మే 15 నుంచి సరస్వతి నదీ పుష్కరాలు ) దేశంలోని ప్రతి నదికి ఒక ప్రత్యేకత. ఆయా ప్రాంతాల ప్రజలు స్థానిక/సమీపంలోని నదులనే కాదు…ఆసేతుశీతాచల పర్యంతం గల నదులన్నిటిని దేవత(లు)గా పరిగణించి కొలుస్తారు. ఆయా నదులకు వచ్చే పుష్కరాలు జాతీయ...
( జేష్ట కృష్ణ ద్వితీయ - నారద జయంతి ) నారద ముని ఆబాల గోపాలానికి తెలిసిన మునిపుంగవుడు. “నారాయణ, నారాయణ” అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు. నారద ముని ప్రస్తావన లేని భారతీయ వాఙ్మయం లేదు. నారదుడు దాసీపుత్రుడిగా...
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్తో భారత్ నాలుగు రోజుల పాటు పాక్ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత...
సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేందుకు టిటిడి విశేష కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ ఏకైక సంస్థగా పేరొందింది. భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ...
( మే 12 - అన్నమాచార్య జయంతి ) తాళ్లపాక అన్నమయ్య తిరుమల వాసుడిలోనే అందరి దేవుళ్లను దర్శించుకున్నాడు. శ్రీనివాసుణ్ణే కాదు సకల దేవతలనూ సంకీర్తించి పరవశించి పోయాడు. పురాణాలు ప్రస్తావించిన శ్రీమహావిష్ణువు అవతారాలను తన సంస్కృత, తెలుగు కీర్తనల్లో వర్ణించాడు....
( వైశాఖ పూర్ణిమ - గౌతమ బుద్ధుని జయంతి ) బౌద్ధమత స్థాపకులైన గౌతముడు క్షత్రియుడు. ఈయన శాక్య వంశానికి చెందిన యువరాజు. వీరి వంశం ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు ఉత్తరాన ఉన్న నేపాల్ లోతట్టు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండేది....
పహల్గామ్లో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు మతం పేరు అడిగి, ప్యాంట్లు విప్పి తనిఖీ చేసి మరీ కాల్చి చంపేసినప్పుడు… భారత నిఘా వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు, అదంతా మోదీ సర్కారు వైఫల్యమే అని కొంతమంది ఆరోపణలు చేసారు. వారంతా ఎవరో కాదు,...
జీవితంలో సగభాగం నిద్రకు సరిపోతుంది. మిగిలిన సగంలోనే జ్ఞానసముపార్జన, దేహపోషణ నిర్వహించాలి. ఎవరైతే కాలం విలువ గ్రహించి సకాలంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ చేయాల్సిన పనులు నిర్వహిస్తారో వారే విజ్ఞులు. అందుకోసమే మన ధర్మగ్రంథాలు చతురాశ్రమాలను ఏర్పాటుచేశాయి. బ్రహ్మచర్యంలో విద్య, గృహస్థాశ్రమంలో...