ప్రార్థనల పేరిట వ్యవస్థీకృత నేరాలు… బలైపోతున్న హిందువులు
ఏసు ప్రభువును నమ్ముకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయని, ప్రేయర్ ఆయిల్ అని మాయమాటలు చెబుతూ స్వస్థత కూడికలు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనల పేరిట మతప్రచారం చేస్తూ ఎందరో అమాయకులు, ప్రత్యేకించి హిందువుల ప్రాణాలను పాస్టర్లు బలిగొంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు...













