పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డిరాజుల కాలానికి చెందిన ఓ అరుదైన శాసనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరుల్లోని రుద్రపాదం కొండ శిఖరంపై ఉన్న పురాతన శివాలయంలో...
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ కలిసి మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం...
భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రజలకు తెలియజేయడం, దేశీ గోవుల సంరక్షణ మరియు గోసేవ ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా గోపాల్స్ స్వచ్ఛంద సేవా...
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (గోకుల్ డెయిరీ) ‘హలాల్’ ధృవీకరణ పొందిన విషయం వెలుగులోకి రావడంతో హిందుత్వ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం...