జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వుండేది.నక్సల్స్ ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను జరగనిచ్చేవారు కాదు. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా...
తిరుమల: శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఆస్థాన మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీటీడీ...
పోఖరా: భారత సైన్యంలో గోర్ఖా సైనికులుగా చేరాలన్న ఆశతో ఉన్న నేపాల్ యువత, మాజీ గోర్ఖా సైనికులు రోడ్డెక్కారు. భారత సైన్యంలో నేపాల్ యువత నియామకాలను అగ్నిపథ్...
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు...
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి...
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14న బలూచిస్థాన్ ప్రావిన్స్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వేడుకలను బహిష్కరిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంద్...