అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయమై ఆ దేశ మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారడం...
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సింహగిరికి వచ్చే భక్తులకు దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని దేవస్థానం ఈవో జె.వెంకటరావు సూచించారు....
అల్లూరి సీతారామరాజు జిల్లా పద్మనాభంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, కుంతీ మాధవ స్వామి ఆలయాన్ని త్రిదండి చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో...
మూగ జీవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో...
దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు కొండరెడ్డి గిరిజనులు. వీరు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కవ...
మానవ నాగరికత ప్రగతి పథంలో పయనిస్తున్న తరుణంలో, ఐరోపా శ్వేతజాతి దేశాలు వ్యాప్తి చేసిన వలసవాదం, బానిసత్వ వ్యవస్థ ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్...