తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై విశ్వహిందూ పరిషత్, వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే పార్థసారథి ర్యాలీని ప్రారంభించారు. వందలాదిమంది. హిందువులు, భక్తులు నినాదాలు చేశారు. భీమస్ కూడలిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీటీడీని దేవదాయ శాఖ నుంచి తొలగించి స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ప్రకటించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ర్యాలీలో కల్లుమఠం పీఠాధిపతి గురుసిద్ద లింగ దేవరు, సుబ్రహ్మయ్యం భారతి (మైసూరు) అయోధ్య నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ, బీజేపీ నాయకులు కునిగిరి నీలకంఠ, విట్టా రమేష్, జనసేన ఇన్చార్జి మల్లప్ప, శ్రీనివాస ఆచారి, చెన్న బసప్ప, ఈరన్న రావు, కొంగే పంపావతి పాల్గొన్నారు
40
You Might Also Like
రాజకీయ ఇస్లాంతో కేరళకు ముప్పే: సీపీఎం నేత
వాస్తవం వెలుగు చూడడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ సత్యమే గెలుస్తుంది. సత్యం చీకట్లో ఉండలేదు. కేరళలో రాజకీయ ఇస్లాం యువతను ఉగ్రవాదం వైపు నెట్టే ప్రయత్నం...
ఆలయాలే వీరి టార్గెట్
20
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ...
తిరుపతి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు..
24
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.16057/16058 చెన్నై సెంట్రల్-తిరుపతి-...
రామాయణ కాలం నాటి నీటి ప్రణాళికలు
అమెరికాలోని పురావస్తు పరిశోధన సంస్థ ఈ మధ్య ఒక గ్రంథాన్ని ప్రచురించింది. అందులో శ్రీ.వి.బి. లాల్, కె.యన్.దీక్షిత్లు రాసిన ఓ వ్యాసం వేల సంవత్సరాల క్రితం భారత్...
అనకాపల్లిలో ఉత్సాహంగా రైతు మేళా
21
గ్రామీణ రైతులు పండించిన తమ పంటలను ప్రదర్శించి... విక్రయించిన రైతు మేళాను అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళామందిర్లో భారతీయ కిసాన్ సంగ్ ప్రధాన కార్యదర్శి...
క్రైస్తవంలోకి మారిన వారి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసిన ప్రభుత్వం
28
క్రైస్తవ మతంలోకి మారిన టి. లక్ష్మణరావు, అతని కుటుంబానికి జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం...