యోగ సంప్రదాయంలో పరమశివుడే ఆదిగురువు. ఆయన తాండవం చేసే సమయంలో చేతిలో ఉన్న డమరుకం నుంచి నాదం, ఆ నాదం నుంచి వేదం ఆవిర్భవించాయి. ఈ వేదాన్ని శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడికి, బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, ఆయన తన పుత్రుడు శక్తిమహర్షికి, ఆయన తన పుత్రుడు పరాశరమహర్షికి, ఆయన తన కుమారుడు వ్యాసమహర్షికి ఉపదేశించారు. ఈ మధ్యలో అనేక యుగాలు గడిచాయి. కానీ వేదం గ్రంథస్థం కాలేదు. గురువు చెబితే విని మాత్రమే నేర్చుకునేవారు. శ్రుతి అంటే వినడం. అందుకే వేదాన్ని ‘శ్రుతి’ అన్నారు. అప్పటి వరకూ మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేదజ్ఞానాన్ని వ్యాసుడు సమీకరించాడు. ఒకటిగా ఉన్నదాన్ని నాలుగు విభాగాలు చేశాడు. సకల విద్యా పారంగతుడు, సర్వకళా కోవిదుడు అయిన వ్యాసుడు ఆది గురువుగా విఖ్యాతుడయ్యాడు. వేదాన్ని గ్రంథస్థం చేయడమే కాదు.. భారత, భాగవతాలు, అష్టాదశ పురాణాలు రచించాడు. ఉపనిషత్తులు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు ఆయన లిఖించినవే. ఆయన లోకానికి ఉపకారం చేయడానికై భగవత్ప్రేరణతో జన్మించాడు.
26
You Might Also Like
తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ 3కు విచారణ వాయిదా
15
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా...
ప్రపంచ భారతీయ తత్వవేత్త ఆచార్య సచ్చిదానందమూర్తి : వెంకయ్య నాయుడు
22
భారతీయతత్వ శాస్త్రంలో లౌకిక, అలౌకిక అంశాలతో పాటు... కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి ఆధునిక శాస్త్రాలు కూడా ఉన్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు...
గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసుల చర్యలు
14
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్లో గో హంతకునిపై కాల్పులు జరిపారు....
యూపీలో రైల్వే ట్రాకుపై అగ్నిమాపక పరికరం
19
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్నవూ వెళ్తోన్న పుష్పక్ ఎక్స్ప్రెస్ లోకోపైలెట్ గోవిందపురి స్టేషన్ దగ్గరలో ఆదివారం సాయంత్రం...
తిరుపతి లడ్డూ వివాదం : మూడు బృందాలుగా సిట్ విచారణ
20
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్హౌస్...
కర్కశంగా.. కుక్కేసి! గోవుల ఘోష
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేదారిపురంలో ఇటీవల పశువులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా తరలించేందుకు వ్యాన్లో సిద్ధంగా ఉన్న...