జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్ సంచారం కలకలం రేపింది. ఎల్ఓసీ వెంబడి మెంధర్ సెక్టార్లోని బాలాకోట్ ప్రాంతంలో డ్రోన్ చక్కర్లు కొట్టడాన్ని...
భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మాజీ జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు వేసింది....
ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్లో ఉన్న త్రిశూల్ చౌక్ వద్ద బారవాఫాత్ ఊరేగింపు సందర్భంగా ఒక మౌల్వీ ధామీ ప్రభుత్వంపై వివాదాస్పద, రెచ్చగొట్టే ప్రసంగం...
నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా కైలాస మానస సరోవర యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు చైనా ప్రకటించింది. పర్మిట్లు ఉన్నప్పటికీ భారత్ నుంచి...
హిందువులు మేల్కొంటే ప్రపంచం మేల్కొంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడాన్ని కాకుండా,...