కాకినాడ నగరంలో పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్ మన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. స్థానిక జేఎన్టీయూ ప్రాంగణంలోని సెనేట్ హాలులో యూనివర్సిటీ మరియు పీపుల్స్ వరల్డ్ కమిషన్ ఆన్ డ్రాట్ (కరువు) అండ్ ఫ్లడ్ (వరద), పీడబ్ల్యూసీడీఎఫ్ సంస్థల సంయుక్త ఆధ్యర్యంలో వారసత్వ సంపద భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై నగర ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపదలో ప్రకృతి వనరులు, మడ అడవులు, హోప్ ఐలాండ్, తీర ప్రాంతాలన్నీ భాగమని, వాటిని ప్రజలు రక్షించుకోవాలన్నారు. నీటి కొరత, నదుల ప్రక్షాళన, నదులు, భూమిలోని నీటిని సంరక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కాకినాడ వారసత్వ నగరంగా వెలుగొందుతుందని, ఇక్కడ మూడు రకాల వారసత్వ సంపదలు ఉన్నాయన్నారు. అవి పురాతన కళాశాలలు, జాతీయ వారసత్వ సంపద, మడ అడవులు అన్నారు.
49
You Might Also Like
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
19
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
21
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....
అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర
22
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి...
‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
19
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ...
శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం
29
శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి,...