56
గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి గరుడ వాహన సేవ జరిగింది. శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించారు. సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఎస్ఈ2 జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి గరుడ వాహన సేవ జరిగింది. శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించారు. సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఎస్ఈ2 జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.