చరిత్ర ఎందుకు చదవాలి? చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవడం. పరిస్థితులు సంఘటనలు తిరిగి తిరిగి రావడం సహజమే. అందుచేత గతం తెలిస్తే భవిష్యత్తును తెలుసుకోవచ్చు. అలాగే గతం నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవచ్చును. ఒక పరిస్థితి ఉపేక్షిస్తే యుద్ధానికో, సంఘ విచ్ఛిత్తికో, నాగరికత విధ్వంసానికో దారి తీయగలదని చరిత్ర తెలియజేస్తుంది . అలాంటి పరిస్థితులు తిరిగి ఏర్పడితే మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ దుర్ఘటనల నుంచి తప్పించుకోవచ్చు. చరిత్ర అంటే రాజ్యాలు, రాజులు, యుద్ధాలు, రాజవంశాలు మాత్రమే కాదు. దురదృష్టవశాత్తు పాశ్చాత్య చరిత్రకారులు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మన పురాణాలలో మాత్రం ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చారు. పురాణాల పఠనం వల్ల రాజ్యపాలన గురించే కాకుండా, అప్పటి ప్రజల సంస్కృతి , నాగరికతల గురించి కూడా చరిత్ర చదివితే తెలుస్తుంది .-కంచి స్వామి చంద్రశేఖర పరమాచార్య
78
You Might Also Like
రాజకీయ ఇస్లాంతో కేరళకు ముప్పే: సీపీఎం నేత
వాస్తవం వెలుగు చూడడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ సత్యమే గెలుస్తుంది. సత్యం చీకట్లో ఉండలేదు. కేరళలో రాజకీయ ఇస్లాం యువతను ఉగ్రవాదం వైపు నెట్టే ప్రయత్నం...
ఆలయాలే వీరి టార్గెట్
17
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ...
తిరుపతి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు..
24
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.16057/16058 చెన్నై సెంట్రల్-తిరుపతి-...
రామాయణ కాలం నాటి నీటి ప్రణాళికలు
అమెరికాలోని పురావస్తు పరిశోధన సంస్థ ఈ మధ్య ఒక గ్రంథాన్ని ప్రచురించింది. అందులో శ్రీ.వి.బి. లాల్, కె.యన్.దీక్షిత్లు రాసిన ఓ వ్యాసం వేల సంవత్సరాల క్రితం భారత్...
అనకాపల్లిలో ఉత్సాహంగా రైతు మేళా
21
గ్రామీణ రైతులు పండించిన తమ పంటలను ప్రదర్శించి... విక్రయించిన రైతు మేళాను అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళామందిర్లో భారతీయ కిసాన్ సంగ్ ప్రధాన కార్యదర్శి...
క్రైస్తవంలోకి మారిన వారి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసిన ప్రభుత్వం
28
క్రైస్తవ మతంలోకి మారిన టి. లక్ష్మణరావు, అతని కుటుంబానికి జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం...