దేశ రక్షణ అవసరాల కోసం విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డులో నిర్మించిన భారత నౌకాదళానికి చెందిన ‘డైవింగ్ సపోర్టు వెసల్(డీఎస్వీ)- నిస్తార్’ను సీ ట్రయల్ (సముద్రంలో పరీక్షించడం) పంపినట్టు మంగళవారం సంస్థ యాజమాన్యం తెలిపింది. 27న ఉదయం వెసల్ సీ ట్రయల్ను షిప్యార్డు అధికారి జెండా ఊపి ప్రారంభించారు. ప్రక్రియ తర్వాత అదే రోజు సాయంత్రం సురక్షితంగా యార్డు జెట్టీకి చేరుకుందని, ఎలాంటి ప్రధాన సమస్యలు తలెత్తలేదని యాజమాన్యం పేర్కొంది. రక్షణ రంగానికి అవసరమైన యుద్ధనౌకల నిర్మాణాన్ని 1993లోనే షిప్యార్డు చేపట్టిందని, తర్వాత ఇండియన్ నేవీ కోసం రెండు డీఎస్వీల(నిస్తార్, నిపుణ్) నిర్మాణం చేపట్టి 2022 సెప్టెంబరు 22న వాటిని ఒకేసారి జలప్రవేశం చేయించినట్టు గుర్తు చేసింది.
77
You Might Also Like
ఆంజనేయస్వామి మూలవిరాట్ అపహరణ
33
శ్రీ సత్య సాయి జిల్లా పామిడిలో సానిక పెన్నానదిలో వెలసిన సీతారామలక్ష్మణ సమేత భక్తాంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి మూలవిరాట్ను దుండగులు అపహరించుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత...
దసరా పండుగ విశిష్టత ఇదీ!
( దసరా ప్రత్యేకం) ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న...
సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి తొలిసారి మహిళా డైరెక్టర్ జనరల్
24
భారత సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి డీజీగా (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్ నియమితులయ్యారు. ఆ...
దేశభక్తి నినాదాలు చేసినందుకు పిల్లలను చితకబాదిన ప్రిన్సిపాల్
కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలోని ఒక పాఠశాలలో దేశభక్తి నినాదాలు చేసినందుకు క్రైస్తవ ప్రిన్సిపాల్ విద్యార్ధులను చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంఘటనను స్థానిక హిందూసంఘాలు...
గోవు మృతిపై ఐదుగురు సస్పెన్షన్
33
విశాఖపట్నం జీవీఎంసీ పశు సంరక్షణ కేంద్రంలో ఓ ఆవు మృతి చెందిన సంఘటనలో ఐదుగురు వైద్య ఆరోగ్య సిబ్బందిని సస్పెండ్ చేశారు. వివరాలు ఇలా..జీవీఎంసీ 20వ వార్డు...
దేశం కోసం జీవించిన అరుదైన వ్యక్తులలో అగ్రగణ్యులు లాల్బహదూర్ శాస్త్రి.
( అక్టోబర్ 2 - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ) రూపంలో వామనమూర్తి. సంకల్పంలో త్రివిక్రముడు. పట్టుదల, స్వయంకృషి, దీక్ష, నిరాడంబరత, నిజాయతీ, నిస్వార్థం, మానవత...