భీమవరం: మానవ జన్మ ఎంతో పవిత్రమైనదని, నైతిక విలువలను పాటిస్తూ నిస్వార్థ సేవా భావంతో ముందుకు సాగినప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందని శ్రీస్వామి సచ్చిదానంద సరస్వతి విశ్వవిజ్ఞానపీఠం...
తల్లిదండ్రుల ఆచరణ బాగున్నపుడే చక్కటి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పారు. సంతానం కలుగడం పితృ ఋణం తీర్చుకునేందుకే అన్నారు. కుంతి భావాలు ఆదర్శమైనవి. అందుకే ధర్మరాజు పుట్టాడు....
భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన సంపద ప్రకృతి. నదులు, జలపాతాలు, కొండలు, కోనలు, పచ్చని అడవులు, పశుపక్ష్యాదులతో అలరారే ప్రకృతి మనకు లభించడం నిజంగా అదృష్టమే. మనిషి...
ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి దేవకీదేవి. భగవంతుడిని కన్న తల్లిగా దేవకీదేవికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అయితే...
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న...