తిరుపతి ఎస్వీ బాలామందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది టీటీడీ. మే 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది టీటీడీ. దరఖాస్తుదారులు హిందూ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి షేర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంలో కార్చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా భారతీయ, చైనా వలసదారులను...
ఒడిశాలోని ప్రపంచ ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయ సంరక్షణలో భారత పురావస్తు శాఖ (ASI) ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియను చేపట్టింది. సుమారు...
వ్యక్తిగతంగా విజయం సాధిస్తే సరిపోదని, అందరి శ్రేయస్సు కోసం ఆ విజయాన్ని వినియోగిస్తేనే జీవితం సార్థకత చేకూరుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్...
విజయవాడ సమాలోచన ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలో డా. బొమ్మరాజు సారంగపాణి రచించిన ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్నా హైకోర్టు మాజీ...
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...