News

అనారోగ్యం బారిన మైనారిటీ స్కూల్ విద్యార్థులు! (వీడియో)

404views

కాగ‌జ్‌న‌గ‌ర్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా, కాగజ్‌నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాదాపు 31 మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి