archiveStudents

News

నంద్యాలలో స్వయం పరిపాలనా దినోత్సవంగా రాజ్యాంగ దినోత్సవం

నంద్యాల: స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆవాసంలో స్వయం పరిపాలనా దినోత్సవం చిరంజీవి సురేంద్ర అధ్యక్షతన స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలలు 24 గంటలపాటు తమను తామే పరిపాలించుకుని, పరిపాలనకు నిర్దిష్ట నియమ నిబంధనలు ఎంత అవసరమో తెలుసుకున్నారు....
News

అనారోగ్యం బారిన మైనారిటీ స్కూల్ విద్యార్థులు! (వీడియో)

కాగ‌జ్‌న‌గ‌ర్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా, కాగజ్‌నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాదాపు 31 మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. https://twitter.com/i/status/1572123613616312321 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

750 మంది బాలికల చేతిలో త‌యారైన ‘ఆజాదీ శాట్’

ఆగస్టు మొదటి వారంలో అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో న్యూఢిల్లీ: దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో...
News

`లో దుస్తులు’ తీస్తేనే నీట్ పరీక్ష

విస్తుపోయిన కేరళ విద్యార్థునులు తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ కళాశాలలో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థునులకు ఘోర అవమానం జరిగింది. `లో దుస్తులు’ తీసేస్తేనే పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చెయ్యడంతో అవమాన భారంతో, మానసిక వేదనతో అదే విధంగా పరీక్ష రాయవలసి...
News

బాట‌సారుల‌ గొంతు త‌డుపుదామ‌ని…

విజ‌య‌వాడ‌: శ‌రీరంలోని ర‌క‌ర‌కాల అవ‌య‌వాలు మొత్తం శ‌రీరం కొర‌కు ప‌నిచేస్తాయి. ప్ర‌తి అవ‌య‌వం ఆరోగ్యం, స‌మ‌గ్ర‌త‌ల ప్ర‌భావం శరీరమంత‌టిపై ప‌డుతుంది. అదే విధంగా స‌మాజంలోని ఏ వ‌ర్గ‌మూ బ‌ల‌హీనంగా ఉండ‌రాదు.. అంద‌రు ఒక‌రికొక‌రు తోడుగా ఉండాల‌నేది రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్)...
News

గుణ‌పాఠం: చైనా విద్యార్థుల పర్యాటక వీసాలు రద్దు

న్యూఢిల్లీ: మన విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్న చైనాకు.. భారత్‌ ఝలక్‌ ఇచ్చింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్‌ వీసాలను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు భారత్‌ తరఫున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఈ నెల‌...
News

స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌!

క‌న్యాకుమారి(త‌మిళ‌నాడు): కన్యాకుమారిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని మతమార్పిడి చేసి, హిందువులు, భగవద్గీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తన విద్యార్థులకు క్రైస్తవ మతాన్ని బోధించిన‌ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలల కింద‌ట‌ తంజావూరులోని...
News

క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ...
News

విద్యా సంస్థల్లో బురఖా, హిజాబ్‌ను నిషేధించాలి

ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్ ప్ర‌ధాన మంత్రికి లేఖ‌ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. విద్యార్థులు హిజాబ్ లేదా...
News

3,200 మంది విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కారాలు

క‌ర్ణాట‌క‌: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒకేసారి 3,200 మంది విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. ఆసనాలు వేశారు. బంట్వాల్ మండలం కల్లడ్కలోని శ్రీరామ విద్యాకేంద్రం ఈ...
1 2
Page 1 of 2