అనారోగ్యం బారిన మైనారిటీ స్కూల్ విద్యార్థులు! (వీడియో)
కాగజ్నగర్: తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా, కాగజ్నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 31 మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. https://twitter.com/i/status/1572123613616312321 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
