
flags of Pakistan and China painted on cracked wall
510views
తమకు చెల్లించాల్సిన రూ.30వేల కోట్లను తక్షణం ఇవ్వకుంటే పాక్ లో ఉన్న కంపెనీలను మూసేస్తామని పాక్ కు చైనా వార్నింగ్ ఇచ్చింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా చైనాకు చెందిన 30 కంపెనీలు పాక్ లో రోడ్లు, రైల్వే, విద్యుత్ కమ్యూనికేషన్ల రంగంలో సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలకు పాక్ రూ.30 వేల కోట్లు బకాయిపడింది. ఈ మొత్తం చెల్లించకుంటే కంపెనీలను తక్షణం మూసేస్తామనగా.. నెల రోజుల్లో ఇస్తామని పాక్ తెలిపింది.





