అస్సాంలోని గోల్పారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బాక్స్లో బీఫ్ తీసుకువచ్చిన ఘటన వివాదాస్పదంగా మారింది.** సహ విద్యార్థులకు ఆ ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించారనే ఆరోపణల...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది కేవలం సంబరాలు జరుపుకునే సందర్భం కాదని, నూతన సంకల్పాన్ని తీసుకోవడానికి, దేశ నిర్మాణ కార్యం మరింత వేగిరం చేయడానికి ఉద్దేశించిన...
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్ వ్యవస్థలో ఇప్పటికీ బ్రిటిష్ వలస పాలన ప్రభావం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నర్సుల యూనిఫాం ఇప్పటికీ...
మరఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనకీర్తి మరోసారి ప్రపంచవ్యాప్తం కానుంది. ఇజ్రాయెల్లో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబైలోని ఆ దేశ...
పర్యావరణ పరిరక్షణకోసం కొందరు మాత్రం దశాబ్దాల పాటు ప్రకృతి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రభునాథ్ షాహీ ఒకరు. రిటైర్మెంట్ అనంతరం...
ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఏటా అత్యంత వైభవంగా జరిగే...