పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లకు బదులుగా శాకాహారాన్ని అందించనున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. మధ్యాహ్న భోజన తయారీ...
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బిసూర్ గ్రామంలో వేధింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ పది హిందూ కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాయి. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు...
ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు....
పేదరికం, ఏకాంతం, నక్సల్స్ హింస వంటివి చాలా సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా వుండిపోయింది బస్తర్. దట్టమైన అడవుల్లో చాలా మంది పేదలు వుండిపోతున్నారు. విద్య, వైద్యం కూడా...
తిరువనంతపురం: స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టంలో నిర్దేశించిన ప్రమాణ స్వీకార పదజాలాన్ని యథాతథంగా అనుసరించాలని, దేవతలు, 'భారత్ మాత', సంస్థలు, రాజకీయ అమరవీరులు లేదా ఇతర...