అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ(అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు. మొత్తం 16,724 చీమజాతుల్లో నీలి రంగు చీమలు అత్యంత అరుదు.
396views
You Might Also Like
యూకేలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత ఘటనల నమోదుకు కొత్త వేదిక ప్రారంభం
లండన్: బ్రిటన్లో హిందువులపై పెరుగుతున్న మతపరమైన ద్వేషం, వివక్ష మరియు ద్వేషపూరిత నేరాలపై ఆందోళనల నేపథ్యంలో, హిందూ వ్యతిరేక ఘటనలను నమోదు చేసి పర్యవేక్షించేందుకు ఒక కొత్త...
ఆలయ హుండీపై ఆవు తల… కఠిన చర్యలకు హిందువులకు డిమాండ్
3
అస్సాం శ్రీభూమి జిల్లాలోని మదన్పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. గ్రామంలోని ఒక ఆలయ హుండీపై నరికిన ఆవు...
గుజరాత్లోని కచ్లో హిందువులపై మూకదాడి
6
గుజరాత్లోని కచ్ జిల్లాలో హిందువులపై జరిగిన మూకదాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మే 30 రాత్రి రైదాన్పార్ గ్రామంలో చిన్న వివాదం చెలరేగిన నేపథ్యంలో, పొరుగున ఉన్న...
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?
29
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు....
భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది
45
భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక...
తిరువళ్ళువర్ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షల చిత్రపటంపై రాజకీయ వివాదం
33
తమిళ మహాకవి, జ్ఞానద్రష్ట తిరువళ్ళువర్ ను సనాతన ధర్మ సంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, విభూతితో అలంకరించిన చిత్రపటాన్ని చెన్నైలోని తమిళనాడు లోక్ భవన్...





