అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ(అట్రీ), ఫెరిస్ క్రియేషన్స్లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు. మొత్తం 16,724 చీమజాతుల్లో నీలి రంగు చీమలు అత్యంత అరుదు.
402views
You Might Also Like
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం
28
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో...
కమనీయం జగన్నాథుని స్నానయాత్ర
33
విశ్వప్రసిద్ధ పూరీ క్షేత్రం లక్షల మంది భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగింది. జ్యేష్ఠపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనల (చతుర్థామూర్తులు) స్నానయాత్ర వైభవంగా నిర్వహించారు....
ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర..
36
హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు కాశ్మీరీ ముస్లిం నేతలతోపాటు పౌర సంఘాల నేతలు తమ...
సింధూ జలాల కోసం పాక్ కొత్త నాటకం?
స్వాతంత్య్ర ఉద్యమాన్నిగానీ... బ్రిటిష్పై పోరాటాన్నిగానీ... 1947కు ముందు జరిగిన చరిత్రనుగానీ పెద్దగా పట్టించుకోని... అవిభాజ్య భారత్తో బంధాన్ని తమ విద్యార్థులకు బోధించని పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా... 5వేల...
భారతీయురాలిగా కన్నుమూయాలన్నదే నా చివరి కోరిక.. కలెక్టర్ వద్ద వృద్ధురాలు భావోద్వేగ విజ్ఞప్తి
28
సొంత ఊరిపై, మాతృభూమిపై ఉన్న మక్కువతో 94 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అరుదైన...
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా?
39
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన రాతి శిల్పాల (పెట్రోగ్లిఫ్స్) రహస్యాలను ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను ఆశ్రయించింది. ఈ...





