
430views
* రోడ్డు ప్రమాదంలో మృతి
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు.
అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొంది. మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.





