News

మాజీ మంత్రి శ్రీ మాణిక్యాల రావుకు కరోనా పాజిటివ్

637views

మాజీ దేవాదాయ శాఖా మంత్రి, భాజపా సీనియర్‌ నేత శ్రీ పి.మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వీలైనంత వరకు ఇతరులతో కలిసి కారులో ప్రయాణించవద్దని శ్రీ మాణిక్యాలరావు సూచించారు.

Source : Enadu.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.